బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలపై...
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత
ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా సునీల్ జోషి నియామకం
భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ గా ఎమ్మెస్కే ప్రసాద్ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ఎంపిక చేసే సెలక్షన్...
జీఐఎస్ఏటీ-1 ఉపగ్రహ ప్రయోగం వాయిదా- ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మార్చ్ 5, 2020న చేపట్టదలచిన జీఐఎస్ఏటీ-1 ఉపగ్రహ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. సాంకేతిక కారణాల వలనే ఈ ప్రయోగాన్ని వాయిదా వేస్తునట్లుగా ఇస్రో తెలిపింది....
గవర్నర్ తమిళిసై తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్చ్ 4, బుధవారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మార్చ్ 6వ తేదీ నుంచి జరగబోయే అసెంబ్లీ...
సెట్విన్ కేంద్రాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన – మంత్రి శ్రీనివాస్గౌడ్
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మార్చ్ 4, బుధవారం నాడు సెట్విన్ సంస్థ నూతనంగా రూపొందించిన కోర్సుల బ్రోచర్ ను తన అధికార నివాసంలో...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మార్చ్ 4, బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి వివిధ కీలక అంశాలపై...
భారత్ లో 28 కరోనా కేసులు నమోదు – కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్
దేశంలో ఇప్పటివరకు మొత్తం 28మందికి కోవిడ్-19(కరోనా వైరస్) సోకినట్లు మార్చ్ 4, బుధవారం నాడు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. భారత పర్యటనకు వచ్చిన 15 మంది ఇటలీ దేశీయులకు కరోనా...
కరోనా ఎఫెక్ట్ తో మహేంద్రహిల్స్లోని స్కూళ్లకు సెలవులు
తెలంగాణ రాష్ట్రంలో మొదటి కోవిడ్-19 (కరోనా కేసు) నమోదయినా సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని మహేంద్రహిల్స్ కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే 24 సంవత్సరాల యువకుడికి కరోనా వైరస్ ఉన్నట్లు...
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఇంటర్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు (మార్చ్ 4, 2020) నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇక...















































