ఆంధ్రప్రదేశ్ లో 41 మంది డీఎస్పీల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 41 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఫిబ్రవరి 17, సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 41మంది...
నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి
2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు మార్చి 3, 2020వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్...
నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు (ఫిబ్రవరి 16, ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈమేరకు సమావేశానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా...
సమయం విలువ తెలుసుకో మిత్రమా – రచ్చ రవి
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాలు వెల్లడిస్తూ, సమాజ సంబంధిత అంశాల పట్ల స్ఫూర్తిదాయకమైన విశ్లేషణ చేస్తున్నారు. ఈ వీడియోలో ' సమయం విలువ తెలుసుకుని...
మెట్రో అధికారులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్ మెట్రో అధికారులతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని దిల్ కుషా అతిథి గృహంలో ఫిబ్రవరి 15, శనివారం నాడు జరిగిన ఈ సమీక్షా...
సెలెక్ట్ కమిటీ ఫైలును మరోసారి వెనక్కి పంపిన మండలి కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేయాలంటూ...
ఉపాధి హామీ కూలీలకు వేసవి భత్యం పెంచిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవికాలంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు ప్రత్యేక వేసవి భత్యాన్ని ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్కుమార్...
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 15, శనివారం ఉదయం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమయ్యారు. ఈ...
నేడు రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 15, శనివారం నాడు రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ దీక్షలు చేపడుతున్న రైతులను కలుసుకుని వారికీ పవన్ కళ్యాణ్...













































