ఏపీలో ఓటర్ల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 14, శుక్రవారం నాడు ప్రకటించింది. ఓటర్ల తుది జాబితాకు సంబంధించిన వివరాలను ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ వివరించారు....
తెలంగాణలో కొనసాగుతున్న సహకార ఎన్నికల పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ రోజు (ఫిబ్రవరి 15, శనివారం) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒంటిగంట వరకూ...
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కొత్త లోగో విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ మార్చి 29 నుంచి మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ఫిబ్రవరి 14, శుక్రవారం నాడు ప్రాంచైజ్ యొక్క కొత్త లోగోని...
టిఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి టిఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, రైతు బంధును ఎన్నికల బంధుగా మార్చారని...
నిర్భయ కేసు: అస్వస్థత గురైన జస్టిస్ ఆర్.భానుమతి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై ఫిబ్రవరి 14,...
హైదరాబాద్ రానున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 16, 17 తేదీల్లో రెండురోజుల పాటు హైదరాబాద్, బెంగళూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ 2020-21కి సంబంధించి ప్రభావితమయ్యే వివిధ వర్గాలు,...
ఎయిర్ ఇండియా కొత్త సీఎండీగా రాజీవ్ బన్సల్ నియామకం
భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నూతన ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ (సీఎండీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ బన్సల్ నియమితులయ్యారు. ఈ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ...
ఆలోచనా శక్తిని పెంచుకోవడం ఎలా?
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వంగిపురపు రవికుమార్ సైకాలజీ, ఫిలాసఫీ, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. భారత్ తో పాటుగా పలు దేశాల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు,...
పుల్వామా అమరులకు పలువురు నివాళులు
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. ఆ ఘటనలో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. పుల్వామా దాడి జరిగి సంవత్సరం అవుతున్న సందర్భంగా...
ఫిబ్రవరి నెల చివర్లో భారత పర్యటనకు రానున్న సత్యనాదెళ్ల
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఫిబ్రవరి నెల చివర్లో భారత పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ అధికారికంగా వెల్లండించింది. సత్య నాదెళ్ల భారత్ పర్యటన ఫిబ్రవరి...














































