మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు
తెలంగాణ కుంభమేళగా పేరొందిన శ్రీ సమ్మక్క - సారలమ్మల మహాజాతర ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటకులు మరియు భక్తుల సౌకర్యార్థం...
శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 3, సోమవారం నాడు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలకు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. శారద...
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. 21 జిల్లాల కలెక్టర్లతో పాటుగా పలు ఇతర స్థాయిలకు చెందిన 56 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఫిబ్రవరి 2, ఆదివారం...
ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న జకోవిచ్
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను టెన్నిస్ స్టార్ నోవాన్ జకోవిచ్ ఎనిమిదో సారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్లో రాఫెల్...
ఫిబ్రవరి 7న మేడారం జాతరకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 7, శుక్రవారం నాడు మేడారం జాతర పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారక్క దేవతలకు సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించనున్నారు. ఇటీవలే రాష్ట్ర మంత్రులు...
సంతోషంగా ఉండేందుకు పాటించాల్సిన 10 సూత్రాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
నాన్గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై ఒకటే పరీక్ష
కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్ సభలో 2020-21 సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పటివరకు ఒకటికిమించి పరీక్షలు...
జనవరిలో రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు మరో సారి లక్ష కోట్లు దాటాయి. జనవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,10,828 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. అందులో సీజీఎస్టీ వసూళ్లు రూ.20,944 కోట్లు...
నేడు హైదరాబాద్లో రాష్ట్రపతి పర్యటన
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 1, శనివారం మధ్యాహ్నం 3.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రాష్ట్రపతి నిలయానికి చేరుకొని ఈ రోజు...
కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది – వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
ఈ రోజు లోక్ సభలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తమకు నిరాశ కలిగించిందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. ముఖ్యంగా...














































