అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నినాదాలపై స్పీకర్ ఆగ్రహం, టీడీపీ సభ్యులు వాకౌట్
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే మంగళవారం నాడు సభలో ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలపై చర్చించాల్సిందిగా స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా...
కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 9 కార్పోరేషన్, 120 మునిసిపాలిటీల్లో పోలింగ్ జరుగుతుంది. ఏ...
న్యూజిలాండ్ తో వన్డే, టీ20 లకు భారత్ జట్టు ఎంపిక
న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా భారత్ జట్టు ఇప్పటికే ఆక్లాండ్ చేరుకుంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 29 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. న్యూజిలాండ్ తో ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు...
ఎన్.ఆర్.ఐ విధానం రూపకల్పనపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
తెలంగాణ రాష్ట్ర ఎన్.ఆర్.ఐ. విధానం రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సీనియర్ అధికారుల బృందం జనవరి 21, మంగళవారం నాడు కేరళలో పర్యటిస్తుంది. రాష్ట్ర...
రేపే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జనవరి 22, బుధవారం నాడు 9 కార్పోరేషన్, 120 మునిసిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. ఇక కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో జనవరి 24న పోలింగ్...
వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదు – పవన్ కళ్యాణ్
అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో గాయపడిన రాజధాని అమరావతి రైతులతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు, మహిళలపై లాఠీఛార్జ్ జరిగిన తీరు కంటతడి...
అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజున వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై సభలో చర్చ జరుగుతుండగానే అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ...
ఏపీ శాసనమండలిలో గందరగోళం, 3 రాజధానుల బిల్లు అడ్డుకుంటున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. జనవరి 20న అసెంబ్లీలో ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లును ఈ రోజు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టబోగా టీడీపీ పార్టీ అడ్డుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా...
ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా
టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి జనవరి 21, మంగళవారం నాడు రాజీనామా చేశారు. రాజధాని అమరావతి విడిపోయిందనే బాధతోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టుగా పేర్కొన్నారు. ఈ మేరకు...
రబీ సీజన్ రైతు బంధు కోసం రూ.5,100 కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసింది. రబీ సీజన్ రైతు బంధు కోసం రూ.5,100 కోట్లు మంజూరు చేస్తూ జనవరి 20, సోమవారం నాడు ప్రభుత్వం జీఓ నం.37...












































