తెలంగాణలో 9 కార్పోరేషన్ల మేయర్ల వివరాలు
తెలంగాణ రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లలో ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 27, సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల ఎన్నిక జరిగింది. మున్సిపల్...
ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాల అమ్మకానికి ప్రభుత్వం నిర్ణయం
భారత ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయి వాటాలు అమ్మకానికి పెట్టడంతో ఎయిర్ ఇండియా ఇకపై ప్రైవేటుపరం కానుంది....
సమత, హజీపూర్ కేసుల్లో తుది తీర్పు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో రెండు కీలక కేసుల్లో తుది తీర్పు వాయిదా పడింది. కుమురంభీం జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లపట్టార్ గ్రామంలో జరిగిన సమత అత్యాచారం కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సామూహిక...
తెలంగాణలో మొదలైన మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక
తెలంగాణ రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 27, సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల ఎంపిక కొనసాగుతోంది. పలు...
శాసనమండలి రద్దుపై టీడీపీ శాసనసభాపక్షం భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 27, సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై శాసనమండలి రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ఈరోజు జరుగుతున్న...
రాజ్భవన్లో ఎట్హోం కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్, మంత్రులు
జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, శాసన సభ స్పీకర్ పోచారం...
లెజండరీ బాస్కెట్బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్ మృతి
లెజండరీ బాస్కెట్బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్ జనవరి 26, ఆదివారం నాడు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. కాలిఫోర్నియాలోని కాలాబాసాస్లో హెలికాఫ్టర్ కూలిన ఘటనలో కోబ్ బ్రయంట్, ఆయన కుమార్తె జియానాతో సహా...
శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 27, సోమవారం ఉదయం సచివాలయంలోని మొదటి బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయింది. ఈ సమావేశంలో శాసనమండలి రద్దు అంశంపై కీలకంగా...
తెలంగాణలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని నాంపల్లిలోగల పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు....
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
దేశ రాజధాని ఢిల్లీలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్పథ్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సంవత్సరపు గణతంత్ర...













































