సీపీఎస్ రద్దుపై వర్కింగ్ కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ రద్దు అంశంపై పై రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన...
డిసెంబర్ 1 నుంచి రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 1 నుంచి రాయలసీమలో పర్యటించనున్నారు. డిసెంబరు 1 నుంచి డిసెంబర్ 6 వరకు ఆరు రోజులపాటు సాగే రాయలసీమ జిల్లాల పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో...
కేంద్రమంత్రులతో కేటీఆర్ భేటీ
తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ముందుగా కేంద్ర జౌళి శాఖ...
గవర్నర్ ను కలిసిన శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే
శివసేన అధ్యక్షుడు, మహా వికాస్ అఘాడి సీఎం అభ్యర్థి ఉద్ధవ్ థాకరే నవంబర్ 27, బుధవారం ఉదయం గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీని కలిశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఉద్ధవ్ థాకరే, తన...
తీహార్ జైల్లో చిదంబరాన్ని కలిసిన రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా
కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులైన రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలు నవంబర్ 27, బుధవారం ఉదయం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి...
పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నవంబర్ 27, బుధవారం ఉదయం 9.28 గంటలకి చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతమైంది, దీంతో ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదయింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో...
రేపే పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగం తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమవుతుంది. శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలుపెట్టారు....
సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా
మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబర్ 27, బుధవారం సాయంత్రం లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరోసారి అక్కడి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నవంబర్ 23న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా...
కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పై జీవో జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇవ్వాలనుకున్న రూ.12,500 లను రూ.13,500 లకు...
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై కమిటీ ఏర్పాటు
నవంబర్ 23, శనివారం నాడు గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ పై జరిగిన కారు ప్రమాద ఘటనలో ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ,...











































