అవినీతిపై ఫిర్యాదులకు 14400 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలనే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతిపై రాష్ట్ర ప్రజలు నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్...
నవంబర్ 28న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నవంబర్ 28, గురువారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్ లో నిర్వహించే ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఆర్టీసీ సమస్య...
ఘనంగా 70వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
భారత దేశ రాజ్యాంగాన్ని ఆమోదించి నవంబర్ 26, 2019 నాటికీ 70 సంవత్సరాలు అయిన నేపథ్యంలో పార్లమెంట్ సెంట్రల్ హల్ లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్,...
మహారాష్ట్రలో బలపరీక్ష రేపే, సుప్రీం కోర్టు కీలక తీర్పు
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత మహారాష్ట్రలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలో ప్రభుత్వ...
ఆర్టీసీ సమ్మె విరమణ, ఇప్పుడు చేరతామంటే కుదరదన్న ఆర్టీసీ ఎండీ
తెలంగాణలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను నవంబర్ 25, సోమవారం నాడు ఆర్టీసీ కార్మికులు విరమించారు. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్...
డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ అలవాట్లను ఎలా మానేయాలి?
ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్ శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో...
సోనీ కంపెనీ గురించి తెలియని వాస్తవాలు
జపాన్ కు చెందిన బహుళజాతి సమ్మేళిత కార్పోరేషన్ అయిన సోనీ ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలలో ఒకటి. 1946వ సంవత్సరంలో స్థాపించబడిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అత్యంత ఇష్టంగా మారిన అనేక ఆధునిక...
బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ తాత్కాలికంగా మూసివేత: కేటీఆర్
గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ ఘటనపై తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. కారు ప్రమాద సంఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఫ్లైఓవర్ ను...
ఆర్టీసీ సమ్మె యథావిధిగా కొనసాగుతుంది – అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు నవంబర్ 23, శనివారం నాడు వివిధ కార్మిక సంఘాలతో ఎంజీబీఎస్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశమానంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీ...
చేతిరాత అవసరం నిజంగా ఉందా?
ప్రముఖ చేతి రాత నిపుణుడు వై.మల్లిఖార్జున రావు ప్రస్తుత కాలంలో చేతి రాత ఆవశ్యకత, ప్రాముఖ్యతతో పాటు, ఒక వ్యక్తి జీవితంలో చేతి రాత చూపించే ప్రభావం, మార్పుల గురించి వివరించారు. విపరీతంగా...














































