ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లీ నెంబర్ 1
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్ళీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్తో జరిగిన డే/నైట్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన...
నేవీ డే వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్
విశాఖపట్నం సాగరతీరంలో డిసెంబర్ 4, బుధవారం నాడు నేవీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్కే బీచ్లో జరిగిన ఈ నేవీ డే వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
డిసెంబర్ 26న కడప స్టీల్ప్లాంట్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4, బుధవారం నాడు కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు ఆల్ఫాబెట్ బాధ్యతలు
గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ( సీఈవో) సుందర్ పిచాయ్ మరో కీలక బాధ్యతను కూడా తీసుకోబోతున్నారు. ఇకపై గూగుల్ యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్కి కూడా సీఈవోగా ఆయనే వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు...
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష- మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ డిసెంబర్ 4, బుధవారం నాడు మాదాపూర్ శిల్పకళావేదికలో నిర్వహించిన టీఎస్ ఐపాస్ ఐదోవార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ,...
వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 3, మంగళవారం నాడు వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఈ...
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ను డిసెంబర్ 3, మంగళవారం నాడు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 19వ తేదీ నుంచి ఏప్రిల్ 6 వరకు పదో...
ఈడీ కేసులో చిదంబరానికి ఊరట, బెయిల్ మంజూరు
ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంకు ఊరట లభించింది. మనీలాండరింగ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో...
సిరీస్లో కనీసం ఒక డే అండ్ నైట్ టెస్టు – సౌరవ్ గంగూలీ
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో బంగ్లాదేశ్తో భారత్ జట్టు ఆడిన పింక్ బాల్ టెస్టు విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై కూడా డే/నైట్ టెస్టులు నిర్వహించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...
విశాఖ నగర అభివృద్ధిపై సమీక్ష చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి డిసెంబర్ 3, మంగళవారం నాడు విశాఖ నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి విశాఖపట్నం జిల్లా కలెక్టర్...















































