ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా విజయ్ చందర్ నియామకం
సీనియర్ నటుడు టి.విజయ్ చందర్కు కీలక పదవి దక్కింది. ఆయనను రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సమాచార,...
బీసీసీఐ ప్రెసిడెంట్ గా గంగూలీ పదవీకాలం పొడిగింపు?
భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా అక్టోబర్ 23, 2019న బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పదవి చేపట్టడానికి...
ఆర్టీసీ సమ్మెపై కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నవంబర్ 11, సోమవారం నాడు జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించమని దాఖలైన పిటిషన్ పై విచారణ జరుపుతూ,...
కొత్తగా కనుగొన్న సాలె పురుగుకు సచిన్ టెండూల్కర్ పేరు
గుజరాత్ ఎకోలాజికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిఇఇఆర్) సంస్థలో జూనియర్ పరిశోధకుడైన ధ్రువ్ ప్రజాపతి 'స్పైడర్ టాక్సానమీ' అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనలలో భాగంగా రెండు కొత్త జాతుల సాలెపురుగులను...
వీఓఏల వేతనం పెంపుపై ఉత్తర్వులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పలు హామీలను ఇప్పటికే అమలులోకి తెచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం...
నేతల ఇళ్లను ముట్టడిస్తున్న ఆర్టీసీ కార్మికులు
నవంబర్ 9న ట్యాంక్ బండ్ పై నిర్వహించిన సకలజనుల సామూహిక దీక్ష సందర్భంగా జరిగిన లాఠీచార్జ్ కు నిరసనగా తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపుతో కార్మికులు ఈ రోజు...
మహారాష్ట్రలో సీఎం పీఠంపై ఉత్కంట: శరద్ పవార్తో ఠాక్రే భేటీ
మహారాష్ట్రలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడగా, 18 రోజులు గడిచినా కూడ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరూ అధిరోహిస్తారనే ఉత్కంట...
ఇంగ్లీష్ మీడియంతోనే భవిష్యత్తు, తెలుగుకూ ప్రాధాన్యమిస్తాం – సీఎం జగన్
విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్లో దేశ తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకునే ఈ రోజున...
మంత్రి కేటీఆర్ కు ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా-ఇండియా లీడర్ షిప్ సదస్సు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే టి రామారావుకు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. ఈసారి ఆస్ట్రేలియా నుంచి అక్కడ జరిగే ఆస్ట్రేలియా-ఇండియా లీడర్ షిప్ సదస్సులో...
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ కన్నుమూత
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) టీఎన్ శేషన్ నవంబర్ 10, ఆదివారం నాడు కన్నుమూశారు. ఆదివారం రాత్రి చెన్నైలోని ఆయన స్వగృహంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన వయస్సు...















































