మంచి నిర్ణయాలు తీసుకోవడం ఎలా – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
సేవ్ నల్లమల ఉద్యమానికి భారీ స్పందన
నల్లమల అడవుల్లో యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా చేపడుతున్న 'సేవ్ నల్లమల' ఉద్యమానికి పలు వర్గాల నుంచి భారీ ఎత్తున స్పందన లభిస్తుంది. ప్రకృతి సంపదలో భాగమైన నల్లమల అడవులను కాపాడుకుందామని ప్రముఖ సినీనటులు,...
వైసీపీ 100 రోజుల పాలనపై నివేదిక విడుదల చేసిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో వైసీపీ 100 రోజుల పాలనపై జనసేన పార్టీ రూపొందించిన నివేదికను విడుదల చేసారు. ఈ నివేదికలో వైసీపీ...
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యాయి. ఆరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ 2019-20 సంవత్సరానికి గాను రూ.1,46,492.3 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు...
ముక్కోణపు టీ20 సిరీస్ లో బంగ్లాదేశ్ బోణి
జింబాబ్వే,బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ మొదలయింది. ఇందులో భాగంగా జరిగిన తోలి మ్యాచ్ లో బంగ్లాదేశ్, జింబాబ్వే జట్టు మీద అద్భుతవిజయం సాధించింది. వర్షం కారణంగా 18 ఓవర్లకు...
రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు లేవు – ఈటెల రాజేందర్
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ రోజు కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలపై జిల్లా కలెక్టర్, ప్రజాపతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జ్వరాలు పెరిగిన మాట...
ఏపీ సీఎం జగన్ తో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ రోజు ఉదయం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సమావేశమయ్యారు....
ఎందుకు స్వామి వివేకానంద తక్కువ వయసులోనే మరణించారు
వేదాంత, యోగ, తత్వ శాస్త్రాలకు సంబంధించి సమాజంపైనా మహోన్నతమైన ప్రభావం కలిగించి, భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిన వ్యక్తి, ఆధ్యాత్మిక నాయకుడు స్వామి వివేకానంద. ఆయన కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే...
డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసిన టీడీపీ నాయకులు
టీడీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు నేతృత్వంలో పద్నాలుగు మంది టీడీపీ నాయకుల బృందం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసింది. టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలుపై...
ఏడుగంటల పాటు ఐశ్వర్యను ప్రశ్నించిన ఈడీ
కర్ణాటక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ ను మనీ లాండరింగ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో...















































