కోడెల శివప్రసాద్ మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కోడెల శివప్రసాద్ మృతిపై ప్రముఖ రాజకీయనాయకులు...
ఆఖరి టెస్టు గెలిచి యాషెస్ సిరీస్ ను 2-2 తో సమం చేసిన ఇంగ్లాండ్
యాషెస్ సిరీస్ లో ఆఖరిదైనా ఐదో టెస్టులో ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ 135 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-2 తో సమం చేసింది. ఇంగ్లాండ్ గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్...
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కన్నుమూత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం కోడెల శివప్రసాద్ తన ఇంట్లో...
మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నాడు అసెంబ్లీలో మూడు గంటలపాటు సుదీర్ఘంగా ప్రసంగించి, కాంగ్రెస్, మజ్లీస్ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా యురేనియం త్రవ్వకాలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే...
పాపికొండల యాత్రలో పెను విషాదం, మునిగిన పర్యాటక బోటు
పాపికొండల యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం 64 మంది పర్యాటకులు, 9 మంది సిబ్బందితో కూడిన పర్యాటక బోటు పాపికొండల యాత్రకు వెళ్తూ, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని...
హిందీ భాష పై అమిత్ షా వ్యాఖ్యలతో దుమారం
బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం నాడు హిందీ దివస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం లేపాయి. అమిత్ షా హిందీ దివస్ శుభాకాంక్షలు తెలుపుతూ...
బీజేపీలో చేరడం లేదు – జేసి దివాకర్ రెడ్డి
టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి ప్రస్తుత రాజకీయాలపై మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసారు. శనివారం నాడు కడపలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రభంజనం మొదలయిందని, ఆ...
కొత్త అధికార ప్రతినిధులను నియమించిన జనసేన
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు జనసేన పార్టీకి ముగ్గురు ప్రధాన అధికార ప్రతినిధులు, మరో ఐదుగురు అధికార ప్రతినిధులను నియమించారు. ప్రధాన అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ కందుల...
నాగార్జున చేతుల మీదుగా బిఎండబ్ల్యూ కారు అందుకున్న పీవీ సింధు
ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధుకు అభినందనలు, బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల...
ఇక యూపీలో మంత్రులే ఆదాయపన్ను చెల్లించాలి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెప్టెంబర్ 13న, దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రంలో మంత్రుల ఆదాయపు పన్ను చెల్లించే విధాన నిబంధనను రద్దు చేసారు. 1981 సంవత్సరంనుంచి ఉత్తరప్రదేశ్ లో మంత్రుల ఆదాయపు...















































