ఏపీ సీఎం జగన్ ను కలిసిన పీవీ సింధు
ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్...
కేసీఆర్ నాకు గాడ్ ఫాదర్, పార్టీ వీడను- షకీల్
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగిన అనంతరం అవకాశం దక్కని నేతలు ఒక్కొక్కరిగా టిఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్, హైదరాబాద్ లో...
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు భారత జట్టు ఖరారు
దక్షిణాఫ్రికాతో సిరీస్ లో భాగంగా మూడు టీ20 మ్యాచ్ ల అనంతరం జరిగే మూడు టెస్టులకు ఎమ్మెస్కె ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను గురువారం నాడు...
జస్టిస్ శివశంకరరావుకు టెండర్ల న్యాయపరిశీలన బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల విధానంలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించేందుకు ఇటీవలే ఏపీ మౌలిక సదుపాయాల చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. మరో అడుగు...
సమస్యపై పోరాడడం ఎలా? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో...
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు తప్పుపట్టిన యనమల
టీడీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఈ రోజు అమరావతిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సింగపూర్ లో పర్యటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్...
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
ఈ రోజు క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి సమక్షంలో హోం మంత్రి సుచరిత ఆంధ్రప్రదేశ్...
కన్నుల పండుగగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం
హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం మొదలయిన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్య కొనసాగింది. ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకున్న మహాగణపతికి అశేష భక్తజనం...
పద్మభూషణ్ కు పీవీ సింధు పేరు ప్రతిపాదించిన క్రీడాశాఖ
ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ లో స్వర్ణం పతకం గెలుచుకున్న తోలి భారత షట్లర్ గా తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు కొత్తగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పీవీ...
ఎంతటివారైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నాడు తెలంగాణ భవన్ లో పార్టీ కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులతో సమావేశమయ్యారు. మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించాక తెలంగాణ...















































