ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికర రాజకీయాలు
తెలుగుదేశం, జనసేన పొత్తు ప్రకటన అనంతరం.. సీట్ల కేటాయింపు అంశం దగ్గరకొచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పొత్త పార్టీల మధ్య సీట్ల కేటాయింపులో బేధాభిప్రాయాలు రావడం సహజమే. అవి సీట్ల కేటాయింపు...
బీఆర్ఎస్ సర్కార్పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసైకి మధ్య విభేధాలు కొనసాగిన...
రేపల్లి అభ్యర్థిని మార్చేందుకు జగన్ కసరత్తు
ఏపీలో పెద్ద ఎత్తున సిట్టింగ్లను మారుస్తూ సంచలనానికి తెరలేపారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే నాలుగు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన జగన్.. యాభైకి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పది మంది...
నాడు వద్దన్న సింగే.. ఇప్పుడు బీజేపీలో కింగా?
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పార్టీ ఆయనను సస్పండ్ చేసింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచింది. సుమారు ఏడాదిన్నర పార్టీ కార్యాలయంలో కూడా అడుగు పెట్టలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా ఆయనను...
రెండు స్థానాలు ప్రకటించిన జనసేన
ఏపీలో ఎన్నికల వేడి భగ్గుమంటోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈసారి వైసీసీ సర్కార్ను ఢీ కొట్టేందుకు తెలుగు దేశం, జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. ఎలాగైనా అధికారం...
నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అతనే..
ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏప్రిల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుండడంతో స్పీడ్ పెంచేశారు. తమ అభ్యర్థులను...
చిరంజీవితో పాటు ఐదుగురికి పద్మవిభూషణ్ అవార్డులు
ప్రతి ఏడాదిలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈసారి కూడా పురస్కారాలను ప్రకటించింది. తమ సేవల ద్వారా సమాజంలో తమ సొంత గుర్తింపును సృష్టించుకున్న వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు.అలా ఈ ఏడాది ఐదుగురికి...
ఆ కంపెనీ ఇల్లు కొంటే వైఫ్ ఫ్రీ
సేల్స్ పెంచుకునేందుకు ఏ కంపెనీ అయినా డిస్కౌంట్ లు ఇస్తుంది.. ఉచిత బహుమతులు లేదా లక్కీ డ్రా అంటూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ కంపెనీ ఏకంగా తమ సంస్థలో...
ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్లు మొత్తం లాగేస్తున్నాయట
ఫేస్బుక్, ఇన్స్టాలు మీ పర్సనల్ డేటాను ఎక్కువగా తీసుకుంటాయంటూ ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన సర్వేలో విస్తు పోయే విషయాలు వెల్లడయ్యాయి. స్మార్ట్ ఫోన్లోని ప్రతి యాప్ మీ వ్యక్తిగత సమాచారాన్ని...
గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్లకు ఎమ్మెల్సీ పదవి
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ప్రొఫెసర్ కోదండరామ్కు కీలక పదవి కట్టబెట్టింది. గవర్నర్ కోటాలో కోదండరామ్ శాసన మండలికి ఎన్నికయ్యారు. కోదండరామ్తో పాటు అమరుల్లా ఖాన్కు కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ...





































