తొమ్మిదేళ్లలో బయటపడ్డ 250 మిలియన్ల మంది
తొమ్మిదేళ్లలో 24.82 కోట్ల మంది పేదరికం నుండి బయటపడినట్లు తాజాగా నీతి ఆయోగ్ వెల్లడించింది. 2013-14 తో పోల్చితే 2022-23 మధ్య తొమ్మిదేళ్లలో దాదాపు 250 మిలియన్ల మంది పేదరికం నుంచి తప్పించుకున్నట్లు...
లోక్ సభ ఎన్నికలకు రెడీ అవుతానంటున్న గులాబీ బాస్
అసలే అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోవడం.. గోరుచుట్టుమీద రోకటి పోటులా వెంటనే ఫామ్ హౌజ్లో కాలు జారిపడటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .. విశ్రాంతికే పరిమితం అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్లో కేసీఆర్ కాలు...
లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?
కేవైసీ ఇంకా పూర్తి చేయని ఫాస్టాగ్లు.. జనవరి 31, 2024 తర్వాత డీయాక్టివేట్ అవడం కానీ బ్లాక్ అవడం కానీ జరుగుతాయని ఎన్హెచ్ఏఐ ప్రకటించింది.ఫాస్టాగ్ల ద్వారా టోల్ వసూళ్లను మరింత క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తోన్న...
మొన్న సారా టెండూల్కర్ .. ఇప్పుడు సచిన్ టెండూల్కర్
సెలబ్రెటీలను ఏఐ టెక్నాలజీ వణికిస్తోంది.ఆమధ్య హీరోయిన్ రష్మిక మందన్నా రెండు సార్లు డీప్ ఫేక్ వీడియో బారిన పడగా..ఆ తర్వాత బాలీవుడ్ సెలబ్రెటీలను అది వదలలేదు. తాజాగా సచిన్ టెండూల్కర్ కూడా డీప్...
గుంటూరు కాదు..నంద్యాల అయితేనే ఓకే
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో సీట్ల పంచాయితీ గోల ఎక్కువవుతుంది. ఇప్పటికే మూడు జాబితాలను ప్రకటించేసిన సీఎం జగన్.. తుది జాబితా కూడా ప్రకటించి ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు....
లోకస్ ఆఫ్ కంట్రోల్ ఉంటే మీకు విజయం రాదు
ప్రముఖ సైకాలజిస్టు డా.బీవీ పట్టాభిరామ్.. ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ లో “లోకస్ ఆఫ్ కంట్రోల్ ఉంటే మీకు విజయం...
మనసులోని కోరికను బయటపెట్టిన హరిరామ జోగయ్య
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల వేడి పెరిగిపోతోంది. వైసీపీ ఇప్పటికే మూడు జాబితాలు రిలీజ్ చేసి అభ్యర్ధులను ప్రకటించి. సంక్రాంతి తర్వాత నాలుగో జాబితా కూడా విడుదల చేసి...
బీజేపీకి రాముడు.. కాంగ్రెస్ కు మహాత్ముడు..
లోక్ సభ సమరానికి గడువు సమీపిస్తుండడంతో.. అధికార, విపక్ష పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. కుల, మత, వ్యక్తి ప్రాధాన్య రాజకీయాలను ప్రారంభించాయి. ఇప్పటికే పదేళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ.....
రుచితో పాటు ఆరోగ్యానికి కూడా హల్వా
ఏపీలో తయారయ్యే మాడుగుల హల్వాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. స్వీట్ అంటే ఇష్టపడని వారు కూడా మాడుగుల హల్వా అంటే ఎగబడి తింటారు. చాలా చోట్ల మాడుగుల...
జగన్ ఆఫర్కు రాధా లొంగిపోయారా?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో..ఎక్కువగా కాపు సామాజిక వర్గం చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. పవన్ ద్వారా కాపులు టీడీపీ, జనసేన వైపు టర్న్ అవడంతో జగన్ అలర్ట్ అయ్యారు. అంబటి రాయుడితో చెక్ పెట్టాలనుకుంటే...





































