టాప్లో అమెరికా, లాస్ట్లో భూటాన్..
ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన మిలిటరీ కలిగి ఉన్న దేశంగా..అగ్రరాజ్యం అమెరికా తొలిస్థానంలో నిలిచింది. అమెరికా తర్వాత స్థానంలో రష్యా ఉండగా..మూడో స్థానంలో చైనా ఉంది. అలాగే శక్తివంతమైన దేశంగానే ఎదుగుతున్న భారత్...
న్యూ ఇయర్ రెజల్యూషన్ గోవిందా
ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్, షాపింగ్తో పాటు మరెన్నో ఇంట్రెస్టింగ్ అంశాలపై మనోజ్ఞ సూర్యదేవర వీడియోలు చేస్తున్నారు. ఆ ఇంట్రెస్టింగ్ వీడియోలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా నెటిజన్లతో పంచుకుంటున్నారు. తాజా ఎపిసోడ్లో...
వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న సినీ ప్రముఖులు
వైసీపీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష జనసేన-టీడీపీ కూటమి పావులు కదుపుతోంది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. అయితే జనసేన-టీడీపీ కూటమి ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తున్నారు...
చంద్రబాబు క్వాష్ పిటిషన్.. సుప్రీం కీలక తీర్పు
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కొద్దిరోజుల క్రితం ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు 50 రోజులకు పైగా జైలు...
వైసీపీలోకి వంగవీటి రాధా?.. ఇదీ క్లారిటీ
ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల ముంగిట జంపింగ్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి కొందరు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. టికెట్ దక్కలేదని మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా...
వైసీపీ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో సీఐ?
రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున సిట్టింగ్లను మార్చేస్తున్నారు. ఇప్పటి వరకు...
ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల
అందరూ అనుకున్నదే జరిగింది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిల చేతికి వచ్చాయి. ఈ మేరకు వైఎస్ షర్మిలను ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా ఏఐసీసీ అధికారికంగా నియమించింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని...
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ట్రంప్కు తొలి విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోన్న డొనాల్డ్ ట్రంప్ను వరుస చిక్కులు వెంటాడుతోన్న విషయం తెలిసిందే. వరుసగా ట్రంప్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటి వరకు ఆయనపై పదుల సంఖ్యలో కేసులు...
ఏపీపీసీసీ అధ్యక్ష పదవికి రుద్రరాజు రాజీనామా
అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నకొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. కర్ణాటక, తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అక్కడ కూడా గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది....
శ్రీరాముడు నా కలలోకి వచ్చాడు.. తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు
దేశం మొత్తం చూపు యూపీపైనే ఉంది. ఆయోధ్య రాములోరి ఆలయం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని కోట్లాది మంది భారతీయులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర, యూపీ ప్రభుత్వాలు రామాలయ ప్రారంభోత్సవానికి...











































