ఎమ్మెల్సీ లను డిసైడ్ చేసిన రేవంత్?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆదాయం పెంచడంపై సీరియస్ గా దృష్టి సారిస్తున్నారు. ఖజానా నిండుగా ఉంటేనే పేదలకు ఇచ్చిన అభయహస్తం హామీలను నెరవేర్చగలం అని భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో...
సంక్రాంతి తర్వాత ముద్రగడతో పవన్ భేటీ
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మొన్నటి వరకు వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు జనసేనలోకి వెళ్తారని వార్తలొస్తున్నాయి. అయితే వాళ్లు వీళ్లూ అనడం కాకుండా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించేందుకు జనసేనాని పవన్...
మేమూ యాదాద్రి అక్షింతలు పంచివుంటే గెలిచే వాళ్లమేమో: కేటీఆర్
మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పావులు కదుపుతున్నాయి. అయితే ఈసారి లోక్ సభ...
అందుకే ముద్రగడ వైసీపీలో చేరడం లేదా..?
ఏపీలో రాజకీయ సమీకరణాలు క్షణాల్లో మారిపోతున్నాయి. ఎన్నికల ముంగిట నేతలు రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని.. వైసీపీలో చేరబోతున్నారని...
అధికార పార్టీ రాజకీయాలు మొదలు.. మునిసిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జెండా
అధికారంలో ఉన్న పార్టీ యాక్టివ్ కావడం సాధారణమే. మెజార్టీ రాజకీయ నాయకులు కూడా అధికారంలో ఉన్న పార్టీ వెంటే నడవాలని భావిస్తారు. అలాగే అధికార పార్టీ కూడా క్షేత్రస్థాయి నుంచీ బలం పెంచుకునే...
చంద్రబాబు ఇంటికి వైఎస్ షర్మిల.. కుమారుడి పెళ్లికి ఆహ్వానం
వైఎస్ షర్మిల కుమారుడు.. వైఎస్ రాజారెడ్డి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. తన ప్రియురాలు, అట్లూరి ప్రియను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. జనవరి 18న హైదరాబాద్లో వారి ఎంగేజ్మెంట్ జరగనుండగా.....
మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ టికెట్ కోసం ఆరుగురు పోటీ
లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మూడు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. గెలుపే లక్ష్యంగా అస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. తెలంగాణలో ఇప్పటి నుంచే...
టోల్ప్లాజాల వద్ద వాహనాల బారులు..
సంక్రాంతి కళ పల్లెకు తరలివెళ్తుంది. సంక్రాంతి పండుగను బంధువులు, అయినవాళ్ల మధ్య జరుపుపోవడానికి తమ సొంతూళ్లకు క్యూకట్టారు. ఇప్పటికే చాలామంది సొంతూళ్లకు చేరుకోగా.. మరికొంతమంది ఈరోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి...
ఎగ్ సేమియా చేయడం ఎలా..?
ఒకప్పుడు రుచికరమైన వంటకాలు చేసిపెట్టమని అమ్మమ్మ, నానమ్మలను అడిగే వారు. వారి ద్వారానే వంటలు చేయడం నేర్చుకునే వారు. కానీ బిజీ జీవితంలో అమ్మమ్మ, నానమ్మలకు దూరంగా ఉండడంతో వంటలు నేర్పించేవారే కరువయ్యారు....
నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. త్వరలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు గెలుపొంది.. ఎమ్మెల్సీ పదవులకు...










































