కాంగ్రెస్లోకి మల్లాది విష్ణు..?
వైనాట్ 175 అంటోంది వైసీపీ. 175కి 175 స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక...
రేపు కేసీఆర్ను పరామర్శించనున్న సీఎం జగన్
ఏపీలో రాజకీయ సమీకరణాలు అంచనాలకు కూడా అందడం లేదు. వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుడుతుండడంతో ఎవరికి వారు గెలుపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. నేతలందరూ ఎన్నికలపై ఫోకస్ పెట్టి ఫుల్ బిజీ...
నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా గోరటి వెంకన్న పోటీ..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్ఎస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికలనైనా సత్తా చాటుకోవాలని తహతహలాడుతోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకొని కేంద్రంలోనైనా చక్రం తిప్పాలని చూస్తోంది. మరో మూడు, నాలుగు నెలల్లో లోక్...
ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఏం చెప్పింది?
ప్రపంచవ్యాప్తంగా జనవరి 1న న్యూ ఇయర్ సంబరాలు జరుపుకొంటే.. జపాన్ మాత్రం వరుస భూకంపాలతో వణికిపోయింది.ఏకంగా 21 సార్లు భూమి కంపించడమే కాదు.. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.5 గా నమోదైంది. ...
కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం
సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. తన మార్క్ చూపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే.. ఎన్నో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు...
అదానీ-హిండెన్బర్గ్ కేసు.. సుప్రీం సంచలన తీర్పు
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ గతేడాది అదానీ గ్రూప్పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ మేరకు ఓ నివేదికను...
తెలంగాణ లోక్ సభ : ఎవరి అంచనాలు వారివే
తెలంగాణలో రాజకీయాలు మళ్లీ హీటెక్కుతున్నాయి. నెల రోజులు కూడా కాకముందే.. ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. మాటల తూటాలను పేలుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ ఎస్.. లోక్...
ఏపీలో పొత్తులపై బీజేపీ హైకమాండ్ ఫోకస్..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పొత్తుల అంశం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది. అయితే బీజేపీ...
పెద్దనోట్లపై ఆర్బీఐ ఏం చెప్పింది?
గతంలో రద్దు చేసి రూ.2000 నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. రెండువేల రూపాయల నోట్లలో 97.38 శాతం నోట్లు ఇప్పటికే బ్యాంకులకు చేరాయని, కానీ...
గూగుల్ మ్యాప్స్లో నయా ఫీచర్..
ఒకప్పుడు ఏదైనా ఊరు వెళ్లాలన్నా, తెలియని ప్రాంతాలకు వెళ్లాలన్నా బాగా తెలిసిన వారి సహాయమో.. లేదా ఆ ఊరిలో ఎవరో ఒకరిని అడిగో ఆ ప్రాంతాలకు చేరుకునేవాళ్లం. కానీ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్...





































