27 మంది ఇంఛార్జ్లను మార్చిన జగన్.. రెండో జాబితా ఇదే..
వైసీపీ అధినేత, సీఎం జగన్ దూకుడు పెంచేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టేశారు. ఇప్పటికే 11 మంది ఇంఛార్జ్లను జగన్ మార్చేశారు. ఆ అంశం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాక...
జనవరి 22న రామజ్యోతిని వెలిగించండి..
అయోధ్యలో రామ మందిర నిర్మాణం.. కల సాకారమవుతుండటంతో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక సందేశం ఇచ్చారు.అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం అంటే దేశ ప్రజలందరికీ దీపావళి వంటిదని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు....
పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ నయా వ్యూహం
మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరుగబోతుండటంతో.. తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన హస్తం పార్టీ.. అదే జోష్ను లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది....
ఆరు గ్యారెంటీలకు కోడ్ టెన్షన్..!
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలనకు అపూర్వ స్పందన వస్తోంది. నాలుగు రోజుల్లోనే యాభై లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 6 వరకు ప్రజాపాలన కొనసాగుతుంది. అర్హులందరికీ పథకాలు అందుతాయని,...
వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు
అసెంబ్లీ ఎన్నికలవేళ అధికార వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఓవైపు ఎన్నికలు ముంచుకొస్తుంటే.. మరోవైపు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం జగన్కు హెడ్ ఏక్గా మారింది. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు...
ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేసేది అక్కడి నుంచే..?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ నుంచి బలమైన సంకేతాలు అందుతున్నాయి. అటు ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఎన్నికల గడువు...
కిలోనివా ద్వారా సైంటిస్టులు ఏం గుర్తించారు?
విశ్వం ఎప్పుడూ అనంత రహస్యాలు దాగి ఉంచుకునే అద్భుతమే. అందుకే దానిని ఛేదించడానికి మనిషి నిత్యం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. విశ్వాంతరాలలోకి వెళ్లి మరీ ఖగోళ సైంటిస్టులు, పరిశోధకులు కొత్త విషయాలను ...
ఉచిత ప్రయాణం ఆర్టీసీకి మేలు చేస్తోందా?
తెలంగాణలోని ఆర్టీసీ ఇప్పటికే తీవ్రమైన నష్టాల్లో ఉంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటించింది. దీంతో మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు ఇక ఆర్టీసీ పని అంతే అని...
తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు
మందు బాబులు దుమ్ము దులిపేశారు. డిసెంబర్ 31న చెలరేగిపోయారు. పీకల్లోతు వరకు మందుబాబులు మద్యం సేవించి పాత రికార్డులు బద్ధలు కొట్టారు. ముఖ్యంగా డిసెంబర్ 31న రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో...
త్వరలో అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయబోతోన్న కాంగ్రెస్ సర్కార్
సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి తనదైన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ముందు నుంచి కూడా దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డి.. పరిపాలనా విషయంలో కూడా అంతే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు....





































