ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివస్తున్న ఓటర్లు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. ఉదయం 7 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 9...
ఓటరు స్లిప్పు లేకపోయినా ఓటేయండి.. ఇలా..
తెలంగాణలో అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ మొదలయింది. మరికొద్ది గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈవీఎమ్లను పోలింగ్...
కాంగ్రెస్ టార్గెట్గా బీజేపీ మాస్టర్ ప్లాన్
తెలంగాణలో ఎన్నికలు ఎన్నడూ లేనంతగా రసవత్తరంగా మారాయి. ఎవరికి వారే బయటకు గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నా.. లోలోన మాత్రం టఫ్ ఫైట్ గురించి టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఇజ్జత్ కా సవాల్...
హాట్.. హాట్గా తెలంగాణ ఎన్నికలు
అసెంబ్లీ ఎన్నికలవేళ తెలంగాణలో హాట్.. హాట్ వెదర్ కనిపిస్తోంది. తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించాక.. మూడోసారి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ 2014, 2018 ఎన్నికలతో పోల్చుకుంటే.. ఈసారి మరింత రసవత్తరంగా సాగుతున్నాయి రాజకీయాలు....
అప్పుడు రూ.లక్ష.. ఇప్పుడు రూ.40 లక్షలు
ధనం మూలం ఇదత్ జగత్ అనేది సత్యమో.. ఎన్నికల సమయంలో చూస్తే అర్ధం అవుతుంది. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకూ డబ్బు ప్రవాహం పారాల్సిందే. మామూలుగా ఎన్నికలు అంటేనే ఖర్చు....
32 రోజులు.. 96 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు
32 రోజుల్లో.. 96 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు సీఎం కేసీఆర్. డెబ్బై ఏళ్ల వయస్సులో కూడా ఏ మాత్రం తగ్గకుండా.. నవ యువకుడిలా పోరాడారు. తన గెలుపుతో పాటు.. తమ అభ్యర్థుల...
గెలుపుపై పెరుగుతున్న ఉత్కంఠ..బెట్టింగ్లకు లేచిన తెర
తెలంగాణలో ఎన్నికలకు మరికొద్ది గంటల్లో ఎండ్ కార్డ్ పడబోతోంది. నవంబర్ 30న జరగనున్న పోలింగ్తో.. తమ ఓట్లతో ఓటర్ దేవుడు అభ్యర్థి జాతకాలను తేల్చేయనుండటంతో అన్ని పార్టీలలో గుబులు మొదలయింది. ఇప్పటికే ఎన్నికల...
ప్రచారం ముగిసింది.. ప్రలోభం మిగిలింది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడటంతో.. నెల రోజుల నుంచీ వివిధ పార్టీల ప్రచారాలతో హోరెత్తిన వీధులు నిశ్శబ్దంగా మారిపోయాయి.ఇటు నవంబర్...
ఈ డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి ఉండాల్సిందే..
తెలంగాణలో మంగళవారం సాయంత్రం నుంచి పార్టీల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడటంతో.. మైకులన్నీ మూగబోయాయి. మరోవైపు అభ్యర్థులు ప్రలోభాలలో బిజీ అవగా.. ఈసీ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ అయింది. ప్రచార గడువు...
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 29 రాష్ట్రాలకు చెందిన ఓటర్లు
భిన్న సంస్కృతులకు నిలయంగా చెప్పుకునే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని మినీ భారత్ అని పిలుస్తారు. పారిస్ నగరాన్ని తలపించే అపార్ట్మెంట్లు , స్టార్ హోటల్స్, కేబుల్ బ్రిడ్జి, లింకు రోడ్లు, సైబరాబాద్ కమిషనరేట్,సెంట్రల్ యూనివర్సిటీ,...




































