తెలంగాణలో ముగిసిన పోలింగ్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 119 స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల వరకు...
బెట్టింగ్లో పడిపోయిన అధికార పార్టీ గ్రాఫ్
తెలంగాణలో ఈ సారి టఫ్ ఫైట్ ఉండటంతో.. గెలుపుపై విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. మళ్లీ బీఆర్ఎస్ వస్తుందని కొందరంటే .. కేసీఆర్ ప్రభుత్వంతో విసిగిపోయిన జనాలు ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం చూస్తున్నారని...
అన్ని జిల్లాల కంటే వెనుక బడిన పోలింగ్ శాతం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలకం అయిన పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్ర ఐదు గంటలకు ముగియనుంది. అయితే 5 గంటల లోపు పోలింగ్...
15 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులకు టెన్షన్ టెన్షన్
కాసేపట్లో ముగియనున్న పోలింగ్ కార్యక్రమంలో..ఎవరు ఏ పార్టీకి ఓటేసారో అన్న టెన్షన్ అభ్యర్ధులకు పట్టుకుంది. ప్రధాన పార్టీలతోనే పోరు అనుకుంటే చాలాచోట్ల నిలబడ్డ స్వతంత్రులు అభ్యర్దులకు టెన్షన్ తీసుకువస్తున్నారన్న టాక్ వారిలో కొత్త...
హుజురాబాద్ ఓటర్లు ఇచ్చే తీర్పు అదేనా?
ఏ ఎన్నికలు జరిగినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు మాత్రం ఎప్పుడూ చాలా ఆసక్తికరంగానే ఉంటాయి. అందులోనూ ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలిచే నియోజకవర్గం ఏదంటే...
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన కవిత
అసెంబ్లీ ఎన్నికలవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్లోని డీఏవీ స్కూల్లో కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత పోలింగ్ బూత్ నుంచి బయటకొచ్చి...
అర్బన్ ఏరియాల్లో మందకొడిగా పోలింగ్: వికాస్ రాజ్
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ.. అధికారులు వెంటనే అప్రమత్తమై వాటిని సరి చేశారు. కొన్ని చోట్ల స్వల్ప ఘటనలు మినహా.. రాష్ట్రమంతటా సజావుగా పోలింగ్ జరుగుతోంది....
మధ్యాహ్నం 1 గంటకు 36.68 శాతం పోలింగ్ నమోదు
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నగరాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదువతోంది. తెలంగాణలో ఉదయం 7...
ఎన్నికల వేళ.. తెలుగులో మోడీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ వేళ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. తెలంగాణలోని సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో...
రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వాళ్లకే నా ఓటు: కేటీఆర్
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలివస్తున్నారు. మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా.. తెలంగాణ...




































