బ్యాగేజీ డ్యామేజ్ అయినా, పోయినా ఏం చేయాలి?
ఒకప్పుడు ధనవంతులు మాత్రమే విమాన ప్రయాణాలు చేసేవారు. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్, అబౌ మిడిల్ క్లాస్ వాళ్లు కూడా రెగ్యులర్ గా ఫ్లైట్ జర్నీలు చేస్తున్నారు. ఇలా విమాన ప్రయాణం...
“గ్లామర్” లేని ఎన్నికలు
భారతీయ జనతా పార్టీ తాజాగా 40 మందితో స్టార్ క్యాంపెనర్ల జాబితా ప్రకటించింది. అందులో కూడా బీజేపీ నాయకురాలు విజయశాంతి పేరు లేదు. టికెట్ల జాబితాలోనూ ఇప్పటి వరకూ రాలేదు. మున్ముందు వస్తుందన్నదీ...
పార్టీ అధ్యక్షులను పట్టించుకోని బీజేపీ
తెలంగాణ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఉనికి చాటుకోవాలని బీజేపీ తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ల గురించి ప్రస్తుతానికి పక్కనబెడితే బీజేపీ...
కాంగ్రెస్లో కొత్త పంచాయితీ.. ఆ ముగ్గురిని హోల్డ్లో పెట్టిన అధిష్టానం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళయింది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. అన్ని పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టి ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. అయితే ఈ కీలక సమయంలో తెలంగాణ కాంగ్రెస్లో...
కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ..
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. సీఎం కేసీఆర్ తన ప్రచారంలో స్పీడును పెంచేశారు . ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ సాధించి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోన్నముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటికే ప్రజా ఆశీర్వాద...
కాంగ్రెస్ ‘గ్రేటర్’ వ్యూహం.. కానీ..?
తెలంగాణ కాంగ్రెస్లో కాస్త జోష్ పెరిగింది. సమరోత్సాహంతో ముందుకెళ్తోంది. ఇతర పార్టీల నుంచి కీలక నేతల రాకతో గెలుపుపై ఆశలతో ప్రచార రంగంలో దూసుకెళ్తోంది. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కొత్త వ్యూహాలతో ఈసారి...
భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నగరం ఢిల్లీనే అట..
ప్రపంచంలోనే అత్యంత పొల్యూషన్ సిటీగా ఢిల్లీ నిలవడం పర్యావరణవేత్తలను ఆందోళనలో పడేస్తోంది. అవును అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో నిలవగా.. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీతో పాటు కోల్కతా, ముంబై సిటీలు...
పొత్తులు.. కొనసాగుతున్న గమ్మత్తులు
తెలంగాణ లో ఎన్నికల సమరం హోరెత్తాల్సిన సమయం.. కానీ.. ఇంకా కొన్ని పార్టీలు పొత్తుల లెక్కలు తేల్చుకోలేక పూర్తి జాబితా విడుదల చేయలేకపోతున్నాయి. అధికారంలోకి వచ్చే ఊపుమీదున్న కాంగ్రెస్ కూడా ఇంకా 19...
మహేశ్వరంలో పొలి”టిపికల్” స్థితిలో మంత్రి..!
చేవెళ్ల చెల్లెమ్మగా గుర్తింపు పొందిన పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేత. భర్త మాజీ మంత్రి ఇంద్రారెడ్డి మరణంతో 2000లో జరిగిన ఉప ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం తొలిసారిగా...
తెలంగాణలో క్లారిటీ.. మరి ఏపీలో..?
ఎన్నికలు వస్తున్నాయంటే.. ఓట్ల లెక్కలు.. పార్టీల పొత్తులు తెరపైకి వస్తాయి. ఓ సమయం వచ్చే వరకూ ఓట్ల జాబితాలో లెక్కలు మారుతున్నట్లే.. ఎన్నికలు సమీపించే వరకూ పొత్తుల చిత్రాలు కూడా మారుతూనే ఉంటాయి....



































