ఈటలను కౌశిక్ రెడ్డి ఎదుర్కోగలరా?.. కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా?
తెలంగాణలో ఎన్నికలపోరు రసవత్తరంగా కొనసాగుతోంది. అన్ని పార్టీలు ఎన్నికల గేమ్లోకి దిగేశాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఎన్నికలకు నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో.. ఇంటింటి ప్రచారాలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ.....
కాంగ్రెస్ బలపడుతోందా.. బీఆరెస్సా..!
తాజాగా వెల్లడైన తెలంగాణ ఇంటెన్షన్స్ సర్వే కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉందని వెల్లడించింది. ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ కూడా.. అధికార పార్టీకే పట్టం కట్టింది. అంతేకాదు.. జనతా కా మూడ్...
అందరి చూపూ కామారెడ్డి నియోజకవర్గం వైపే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసిన 16 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను సోమవారం రాత్రి రిలీజ్ చేసింది. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి...
పురందేశ్వరి రహస్య అజెండా బయటపెట్టిన విజయసాయిరెడ్డి
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో పురందేశ్వరి గొంతు అందరికంటే ఎక్కువగా వినిపించింది. ఆయన అరెస్ట్పై ఎప్పటికప్పుడు వైసీపీ సర్కార్ను నిలదీశారు. ఎలాగైనా చంద్రబాబును బయటికి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అటు...
ఎన్నికలపై తెలంగాణ ఇంటెన్షన్స్ సంచలన సర్వే..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచేశాయి. ఎన్నికల కదనరంగంలో పరుగులు తీస్తున్నాయి. ప్రచారాలు, బహిరంగ...
కంటోన్మెంట్లో ఎవరి సెంటిమెంట్ పండేనో?
ఒకరు విప్లవ కవి గద్దర్ కుమార్తె. మరొకరు ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన జి.సాయన్న కుమార్తె. ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దివంగతులైన వారి తండ్రుల పేరుతో రాజకీయ రణరంగంలోకి...
ప్రధాని సభతో పరిస్థితి మారేనా?
ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో రెండు రోజుల తేడాలోనే రెండు సార్లు తెలంగాణలో పర్యటించారు. ఏకంగా 13,500 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. వాటితో తెలంగాణ దశ, దిశ మారిపోతుందని,...
అభ్యర్థిని నేనే.. పార్టీ మాత్రం అది కాదు..!
‘అవ్వా.. బాగున్నావా.. ’
‘ఆ బాగున్నాను.. అయ్యా.. నువ్ మంచిగున్నవా.. గేంది సానాల్లకు కనిపించినవ్’
‘గే ఎలచన్లు కదా..’ ‘నువ్వు రావాలా బిడ్డా.. మన కారుకే నా ఓటు..’ అనగానే.. ఆ అభ్యర్థి కంగారుపడ్డాడు. ‘అవ్వా.....
డేటింగ్ యాప్లో పరిచయమై..డబ్బులు అడుగుతున్నారా? బీ అలర్ట్
ఈ మధ్య ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయన్న వార్తలే. ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఎక్కడో చోట పూర్తి అవగాహన లేక మోసపోవడం, అత్యాశకు పోవడంతో ఆన్ లైన్...
తండ్రి ఆస్తిలో పెళ్లైన కూతురికి హక్కు ఉంటుందా ?
రూపాయీ, రూపాయీ నువ్వు ఏం చేయగలవు అంటే .. తోబుట్టువుల మధ్య వైరం పెంచగలను.. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెట్టగలను.. చివరికి స్నేహితులను కూడా దూరం చేయగలనని చెప్పిందంటూ.. పెద్దలు కథలు కథలుగా...





































