ఆయుర్ధాయం తగ్గించేస్తున్న టైప్ 2 డయాబెటిస్
డయాబెటిస్ ప్రాణం తీసేంత పెద్దది కాకపోయినా శారీకంగా కృంగదీసి.. ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే మధుమేహం రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు . ఒకవేళ వస్తే...
మేలుకో తెలుగోడా..బస్సు యాత్ర
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి మరో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఇటీవల రాజమండ్రిలోనే భువనేశ్వరి నిరాహార దీక్ష చేపట్టారు. కానీ...
రావణుడు వెర్సస్ అదానీ పప్పెట్
కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నడుమ ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా కొద్దిరోజులుగా పోస్టర్ వార్ జరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని రావణుడితో పోలుస్తూ.. బీజేపీ విడుదల చేసిన పోస్టర్...
సంచలన వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఓ మధురఘట్టం. ఓ అందమైన క్షణం. ఈ అద్భుత ఘట్టాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, జీవనశైలిని బట్టి.. వారి వారి సంప్రదాయాల్లో జరుపుకుంటారు....
తెలంగాణ దేవుళ్లకు నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ
వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు సాధారణంగా ఐటీ నోటీసులు ఇస్తుంటారు. కానీ దేవుళ్లకు ఐటీ నోటీసులు ఇవ్వడం ఎక్కడైనా చూశారా?. కానీ .. తెలంగాణ దేవుళ్లకు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. పన్ను చెల్లించాలని...
ఐఐటీ భూకంప నిపుణులు ఏమని హెచ్చరిస్తున్నారు?
ఉత్తరప్రదేశ్లోని గంగానదీ తీర ప్రాంతాల్లో ఉన్న సిటీలలో భవిష్యత్లో భారీ భూకంపాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఐఐటీ కాన్పూర్కు చెందిన భూకంప నిపుణులు. ఇటీవల త్రిపుర,ఎన్సీఆర్, నేపాల్, ఢిల్లీ ప్రాంతాల్లో నాలుగు భూప్రకంపనలు వచ్చి...
యూపీఐ క్యూఆర్ కోడ్ స్కామ్స్తో బీ కేర్ ఫుల్..!
ఇప్పుడు చిన్నపాటి ఫుట్ పాత్ షాపు పెట్టుకున్నవాళ్లూ కూడా.. ఆన్ లైన్ పేమెంట్స్ తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అందుకే ప్రతీ చిన్న దుకాణాలలోనూ క్యూ ఆర్ కోడ్ స్కానింగ్లు కనిపిస్తూనే ఉంటాయి. పది రూపాయలు...
‘ఓం’పై నేపాల్కు ఎందుకంత ద్వేషం?
కొద్ది నెలలుగా నేపాల్ ప్రభుత్వం నేపాల్ అధికారిక నిఘంటువు నుంచి కొన్ని ప్రత్యేక పదాలను తొలగించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. నేపాల్ నిఘంటువు నుంచి తొలగించే పదాలలో ఒకటి 'ఓం'అని...
ఆత్మసాక్షి సంచలన సర్వే..
వైనాట్ 175 అంటూ ప్రతి సభలోనూ, పార్టీ క్యాడర్ దగ్గర పదే పదే చెబుతూ వస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆత్మసాక్షి సర్వే గట్టి షాక్ ఇచ్చినట్లు అయింది. ఇప్పటికే...
షిండే ప్రభుత్వం ఉండేనా?
మహారాష్ట్రలో మరోసారి రగిలిన రాజకీయ రగడ ..పొలిటికల్ సర్కిల్ను ఇప్పుడు బాగా హీటెక్కిస్తోంది. అయితే ఈ రాజకీయ ప్రకంపనలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కారణంగా నిలిచారు.అయితే ఆయన అసహనం వెలుగులోకి...















































