అంబానీ వారసులకు జీతాలే ఉండవు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వారసులయిన ఆకాశ్ అంబానీ , ఈశా అంబానీ , అనంత్ అంబానీ ఈ మధ్యనే రిలయన్స్ బోర్డులోకి వచ్చారు. అయితే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా వీరంతా...
నిమజ్జనానికి ముస్తాబయిన భాగ్యనగరం
గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ గురువారం అంటే సెప్టెంబర్ 28న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.
జంట నగరాలతో పాటు మేడ్చల్, మాల్కాజిగిరి జిల్లాలకు కూడా సెలవును...
వినాయక నిమజ్జనం వెనుక కథ
హిందువులు చాలా మంది దేవుళ్లను పూజిస్తుంటారు. ఒక్కో దేవుడికి ఒక్కో పండుగను జరుపుకొంటూ ఆ దేవుడి అవతారాన్ని పూజిస్తారు.అలా సత్యనారాయణస్వామి వ్రతం చేసుకున్న తరువాత స్వామి వారి చిత్రపటాన్నిఇంట్లోనే ఉంచుకుంటారు. అలాగే వరలక్ష్మీ...
పరిపాలన రాజధాని విశాఖ వైజాగ్లో ఏఏ శాఖలు ఎక్కడ ఉండబోతున్నాయి?
ఏపీ పరిపాలనా రాజధాని విశాఖ అని జగన్ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే కీలక ప్రకటన చేశారు. ఆ తర్వాత కోర్టు చిక్కులు, కరోనా వల్ల బ్రేక్లు పడుతూ వస్తుంది. అయితే, కొద్ది...
మీ ఫేవరేట్ బిస్కట్లు..క్రీమ్ బిస్కెట్లా?
చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా బిస్కెట్లను ఇష్టంగా తింటుంటారు. క్రీమ్ బిస్కెట్లు, సాల్ట్ బిస్కెట్లు, బేకరీ బిస్కెట్లు, క్రీమ్ క్రాకర్లు, మేరీ బిస్కెట్లు , ఉస్మానియా బిస్కెట్లు ఇలా ఆకలి అనిపించో,...
కన్నింగ్ చైనా కొత్త కుతంత్రం
ఏకంగా సముద్రాన్ని మింగేయడానికి చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దక్షిణ చైనా సముద్రంలో..ఇప్పటికే తేలియాడే కంచెను ఏర్పాటు చేయడం అన్ని దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. మరోవైపు దీనిపై తమ దేశపు చేపల వేట పడవలు...
ఆ లిస్ట్లో మీ ఫోన్ ఉందా?
తెల్లారి లేచింది మొదలు పడుకునే వరకూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే యాప్ ఏంటి అంటే.. అంతా టక్కున వాట్సాప్ పేరే చెబుతారు. ఎందుకంటే కోట్లాదిమంది ప్రజలు ఈ మెసేజింగ్ యాప్ను ఉపయోగిస్తున్నారు.వాట్సాప్ను...
చంద్రయాన్ -3 కథ ముగిసిపోయిందా? ల్యాండర్, రోవర్ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయినట్లేనా?
చంద్రుడిపై దాగున్న రహస్యాలను కనుక్కోవడానికి ఈ ఏడాది జులై 14న భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కథ ముగిసిపోయినట్లే కనిపిస్తోంది. భూమిపై నుంచి బయలు దేరిన తర్వాత...
వదలని కోవిడ్ చీడ
ఇప్పుడు ఎవరి ఆరోగ్యం గురించి మాట్లాడినా.. కరోనాకు ముందు , కరోనాకు తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివాళ్లు కూడా ఇప్పుడు నిత్యం ఏదో కొత్త రకం...
చంద్రుడి మీద కాలమానం కొలతలెలా?
చంద్రయాన్ -3 విజయవంతమవడంతో చందమామపై మానవాళి పరిశోధనలో మరో ముందడుగు పడినట్లయింది. 2025 సంవత్సరానికి మనుషులు చంద్రుని మీద దిగే ప్రయత్నాలు స్పీడందుకున్నాయి. అంతేకాదు అక్కడ పరిశోధన కేంద్రాలను స్థాపించాలని ప్రణాళికలు కూడా...














































