విరాట్ కోహ్లీకి చిన్నారి సర్ప్రైజ్ గిఫ్ట్
కోహ్లీ ఈ పేరు వింటేనే చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకూ వైబ్రేషన్స్ స్టార్టవుతాయి. ఎన్ని రన్స్ కొట్టాడనేది మ్యాటరే కాదు.. గేమ్లో కోహ్లీ ఉన్నాడా లేదా అన్నదే చూస్తారు. విరాట్ బ్యాటు పట్టుకుంటే.....
మణిపూర్లో చెలరేగిన హింస చల్లారలేదు.. అంతలోనే మరో కొత్త సమస్య
మణిపూర్లో చెలరేగిన హింస చల్లారట్లేదు. రెండున్నర నెలలుగా ఈ ప్రశాంత రాష్ట్రం మండిపోతూనే వస్తోంది. మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య మొదలైన రిజర్వేషన్ అంశం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతూనే ఉంది. దీనికి...
మొన్న బండి సంజయ్కు కీలక పదవి.. నిన్న సత్యకుమార్కు ముఖ్య బాధ్యతలు
ఎన్నికల వేళ బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రతీ అడుగు ఆచి తూచి వేస్తోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల ముందు పార్టీ పరంగా వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా తెలుగు...
ఓలా ఎస్1 స్కూటర్కు గుడ్ బై.. షాకింగ్ న్యూస్ చెప్పిన ఓలా
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. తమ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. 2021లో రిలీజ్ చేసిన తన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్టును నిలిపివేసినట్లు అనౌన్స్ చేసింది....
కీలక సమయంలో కేంద్రానికి వైసీపీ మద్దతు
ఏపీలో వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన అవగాహనతో పనిచేస్తున్నాయి. ఎన్డీఏ సమావేశానికి పవన్ హాజరయ్యారు. టీడీపీకి పిలుపు లేదు. కానీ, ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే...
రతన్ టాటాకు మరో అవార్డ్.. నెట్టింట్లో ప్రశంసల వెల్లువ
టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు మరో మహా గౌరవం దక్కింది. మహారాష్ట్ర సర్కార్ కొత్తగా ప్రవేశపెట్టిన ఉద్యోగ రత్న అవార్డును ఈ లెజెండ్ దక్కించు కున్నారు. తమ సరికొత్త అవార్డుతో...
ఐటీ ఉద్యోగులకు స్పెషల్ లాగౌట్స్ మరో రెండు వారాలు పొడిగింపు
భారీ వర్షాలతో భాగ్యనగరం అల్లాడుతోంది. గుంతలమయం అయిన రోడ్ల మధ్య వర్షం నీటిలో ప్రయాణం అంటేనే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు అన్ని ఆఫీసు టైమింగ్స్ ఒకటే అయితే గంటల కొద్దీ...
పాకిస్థాన్ నుంచి వాట్సాప్ కాల్స్ .. ఇండియన్ ఆర్మీ హెచ్చరిక
కొద్ది రోజులుగా ఇండియా ఆర్మీ పబ్లిక్ స్కూల్స్తో పాటు చాలా మంది విద్యార్థులకు.. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ నుంచి కాల్స్, వాట్సాప్ మెసేజ్లు వస్తున్నట్లు ప్రత్యేక కథనాలు వినిపిస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా...
జాబ్ ఇవ్వకపోవడానికి కొత్త రీజన్.. బెంగళూరు యువతికి షాక్ ఇచ్చిన కంపెనీ
కరోనా తర్వాత అందరి ఆర్థిక పరిస్థితులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆర్థికంగా దిగజారిపోయాయి. దీనివల్ల జాబ్ మార్కెట్ మరీ అధ్వాన్నంగా తయారయింది. కొన్ని కంపెనీలు ఉన్న...
భారత్లో తయారైన ఆ దగ్గు మందు కలుషితం.. WHO అలర్ట్
ఇండియాలో తయారై ఇరాక్లో అమ్ముతున్న కోల్డ్ అవుట్ అనే దగ్గు, జలుబు మందు సిరప్లో కలుషితమైన ఔషధాలనున్నట్లు పరిశోధనల్లో తేలిందంటూ.. బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపింది. యూఎస్ కు చెందిన ఓ ఇండిపెండెంట్...











































