మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన.. ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో టీడీపీ తొలివిడత మేనిఫెస్టో విడుదల
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరో ఏడాదిలో రానున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. రాష్ట్రంలోని...
రేపు కీలక ప్రయోగానికి సిద్దమైన ఇస్రో.. నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్ఎల్వీ-ఎఫ్12 రాకెట్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్దమైంది. రేపు (సోమవారం, మే 28, 2023) ఉదయం 10:42 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ-ఎఫ్12/ఎన్వీఎస్-01) రాకెట్ను...
నేడే ఐపీఎల్ మెగా ఫైనల్.. అహ్మదాబాద్ వేదికగా చెన్నై X గుజరాత్ మధ్య తుది సమరం, గెలిచేదెవరో..?
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 క్రికెట్ లీగ్లలో ఒకటైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తుది అంకానికి చేరుకుంది. ఈరోజు (ఆదివారం, మే 28, 2023) అహ్మదాబాద్ వేదికగా మహేంద్ర సింగ్...
నేడే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని నేడు (ఆదివారం, మే 28, 2023) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం జాతికి అంకితం చేయనున్నారు. ఈ...
కర్ణాటక కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 24 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ నెల 20న కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు మరో 8 మంది...
సీఎం కేసీఆర్ నేతృత్వంలో మెడికల్ హబ్గా మారుతున్న తెలంగాణ – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలో రాష్ట్రం మెడికల్ హబ్ గా మారుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్లోని పీవీ...
టీడీపీకి సంపద సృష్టించడం తెలుసు.. దానిని పేదలకు పంచడమూ తెలుసు – మహానాడులో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండు రోజుల 'మహానాడు' కార్యక్రమం రాజమహేంద్రవరంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు....
ఢిల్లీ ఆర్డినెన్స్పై సీఎం కేసీఆర్ ఫైర్.. ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్లతో కలిసి మీడియా సమావేశం
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావును కలుసుకున్నారు. శనివారం హైదరాబాద్కు వచ్చిన ఆయన బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఐటీసీ...
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు ఈనెల 31కి వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తొలినుంచి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో...
భారత్లో కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో కొత్తగా 424 కేసులు నమోదు, 5 వేలకు పడిపోయిన యాక్టివ్...
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తోంది. ఈ నెల ప్రారంభంలో ప్రతిరోజూ వెయ్యికి పైనే నమోదయిన కొత్త కేసులు.. ఆ తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. గత వారం నుంచి రోజుకి...















































