రెజ్లర్ల ఆందోళనకు యోగా గురువు బాబా రామ్దేవ్ మద్దతు.. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న భారత రెజ్లర్లకు అనుకోని ప్రముఖ వ్యక్తి నుంచి అనూహ్య మద్దతు లభించింది. జంతర్ మంతర్ వేదికగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్పై...
ఏపీలో రాజకీయంగా సంచలనం సృష్టించడానికే సీఎం జగన్ పేరు ప్రస్తావన – సీబీఐపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకి సంబంధించి అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరును సీబీఐ ప్రస్తావించడం రాష్ట్ర రాజకీయాల్లో...
నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. కేసీఆర్, కేజ్రీవాల్, మమతా సహా పలువురు సీఎంలు గైర్హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం జరుగనుంది. ఈ భేటీకి బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు గైర్హాజరు అవుతున్నారు....
నేటినుంచి టీడీపీ మహానాడు.. 21 తీర్మానాలపై చర్చ, ఆమోదం, 50 వేల మంది హాజరయ్యే అవకాశం
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండు రోజుల 'మహానాడు' కార్యక్రమం రాజమహేంద్రవరంలో నేటినుంచి (శనివారం, మే 27, 2023)ప్రారంభం అవుతోంది. నగర శివార్లలోని వేమగిరి వద్ద ఎన్టీఆర్ ప్రాంగణంగా పేరు పెట్టిన...
రేపే రాజమండ్రిలో టీడీపీ మహానాడు ప్రారంభం.. పార్టీ శ్రేణులకు అధినేత చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం
తెలుగుదేశం పార్టీ ప్రతియేటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'మహానాడు' కార్యక్రమం రేపు (శనివారం, మే 27, 2023) తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. రేపటినుంచి రెండు రోజుల పాటు...
జూన్ 22 నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం.. వేడుకల నిర్వహణకు రూ.15 కోట్లు – మంత్రి తలసాని శ్రీనివాస్...
హైదరాబాద్లో ఘనంగా నిర్వహించే ఆషాఢ బోనాల వేడుకలు వచ్చే నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని, జంటనగరాల్లోని అన్ని ఆలయ...
ఢిల్లీకి పయనమైన సీఎం జగన్.. రేపు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం...
పదేళ్లలో కాంగ్రెస్ 6వేల ఉద్యోగాలు ఇస్తే.. బీఆర్ఎస్ 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది – మంత్రి హరీశ్ రావు
పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 6 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం 1.35 లక్షల ఉద్యోగాలు కల్పించిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన నల్గగొండ...
ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు సుప్రీంలో ఊరట.. మెడికల్ గ్రౌండ్స్పై తాత్కాలిక బెయిల్ మంజూరు
ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ కుమార్ జైన్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మెడికల్ గ్రౌండ్స్ నివేదిక ఆధారంగా శుక్రవారం ఆయనకు 6 వారాల...
భారత్లో కరోనా వ్యాప్తి.. 24 గంటల్లో 500 దిగువకు కొత్త కేసులు, 5 వేలకు పడిపోయిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ నెల ప్రారంభంలో ప్రతిరోజూ వెయ్యికి పైనే నమోదయిన కొత్త కేసులు.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. గత వారం నుంచి రోజుకి...















































