బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితే కాదు.. భారత రైతు సమితి కూడా – మంత్రి కేటీఆర్
బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితే కాదు.. భారత రైతు సమితి కూడా అని కొత్త భాష్యం చెప్పారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు. శుక్రవారం ఆయన...
వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. సీబీఐ కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అలియాస్ తుమ్మలపల్లి గంగిరెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు....
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు అండగా నిలబడతా – టీడీపీ అధినేత చంద్రబాబు
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు అండగా నిలబడతానని ప్రకటించారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. రెండురోజుల పర్యటనలో భాగంగా ఆయన...
భారత్లో కరోనా వ్యాప్తి.. 24 గంటల్లో కొత్తగా 3,611 కోవిడ్ పాజిటివ్లు, 33వేలకు పడిపోయిన యాక్టివ్ కేసులు
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత నెల రోజులుగా కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడంతో దేశవ్యాప్తంగా కొంత ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కొన్నిరోజుల పాటు...
వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద.. 12,132 మందికి రూ.87.32 కోట్లు పంపిణీ చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి-మార్చి 2023లో పెళ్లి చేసుకున్న 12,132 మంది పేదకుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు ‘వైఎస్ఆర్ కళ్యాణమస్తు’ మరియు ‘వైఎస్ఆర్ షాదీ తోఫా’ పథకాల కింద రూ.87.32...
జమ్ముకశ్మీర్లో హెలికాప్టర్ ప్రమాదం.. తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ అనిల్ మృతి, మంత్రి కేటీఆర్ సంతాపం
జమ్ముకశ్మీర్ కిస్త్వార్ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో ముగ్గురు జవాన్లతో ప్రయాణిస్తున్న తేలికపాటి హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది....
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా.. ప్రముఖ నటుడు బ్రహ్మానందం ప్రచారం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రచారం ముమ్మురంగా సాగుతోంది. ఓటర్ల మనసులు గెలుచుకోవడానికి అన్ని పార్టీల అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రజలలో...
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కీలక ప్రతిపాదన చేసిన కేంద్ర హోంశాఖ
దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన అంశంపై కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. కాగా ఇప్పటికే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు అనేకసార్లు ఏపీ, తెలంగాణ అధికారులతో కేంద్ర హోం...
చైనా వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్.. మంత్రి కేటీఆర్కు ఆహ్వానం పలికిన డబ్ల్యూఈఎఫ్ చీఫ్
ఈ ఏడాది చైనా వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ జరుగనుంది. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా...
రేపు హనుమకొండకు మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రేపు (శుక్రవారం, మే 5, 2023) హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన బాలసముద్రంలో నిర్మించిన...















































