హోంశాఖపై సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష.. దిశ యాప్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హోంశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా 'దిశ' ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక సమీక్ష చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాకంగా తీసుకొచ్చిన 'దిశ'...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కళ్యాణమస్తు, షాదీ తోఫా ఆర్థిక సాయం ఇకపై వధువు తల్లి ఖాతాలో జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాలలోని ఆడపిల్లల వివాహాల నిమిత్తం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద అందిస్తున్న ఆర్థిక సాయం ఇకపై వధువు తల్లుల బ్యాంకు...
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణం – ఎమ్మెల్సీ కవిత
దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణమని పేర్కొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ఆమె శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం...
దేశంలో తగ్గుముఖం పడుతోన్న కోవిడ్ వ్యాప్తి.. గత 24 గంటల్లో కొత్తగా 3,962 కరోనా కేసులు నమోదు
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత నెల రోజులుగా కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడంతో దేశవ్యాప్తంగా కొంత ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఒకదశలో వరుసగా...
దేశ రాజధానిలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం.. ప్రారంభించిన సీఎం కేసీఆర్
దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో నిర్మించిన బీఆర్ఎస్ జాతీయ శాశ్వత కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభించారు. అంతకుముందు ఆయన...
జంతర్ మంతర్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత.. పోలీసుల వైఖరితో కన్నీటిపర్యంతమైన మహిళా రెజ్లర్లు
దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ గత కొన్ని రోజులుగా...
తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలోని 24 లక్షల విద్యార్థులకు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ – మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్ మరియు యూనిఫారాలు అందజేయనుంది. ఈ మేరకు...
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా.. భారత సంతతికి చెందిన అజయ్ బంగా నియామకం
భారత సంతతికి చెందిన మాజీ మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా 14వ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు వరల్డ్ బ్యాంకు బుధవారం అధికారిక ప్రకటన చేసింది. ఆయన అభ్యర్థిత్వాన్ని...
నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. రేపు బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పేరు మార్చుకున్న తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నిమిత్తం పార్టీ కార్యకలాపాలకు జాతీయ స్థాయి కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో...
మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన.. త్వరలో హైదరాబాద్లో వార్డు పాలన దిశగా ప్రణాళికలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో హైదరాబాద్లో వార్డు పాలన పద్ధతికి ప్రణాళికలు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. బుధవారం...













































