ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హత్యకు కుట్ర? సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్
కర్ణాటకలో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు...
55 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీకి ఇంకొక్క ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడగటం విడ్డూరం – మంత్రి...
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శనివారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటిలో ప్రధానంగా జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి...
కర్ణాటకలో తుదిదశకు ఎన్నికల ప్రచారం.. బెంగళూరులో మెగా రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని మోదీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. మరోవైపు కాంగ్రెస్ ఈసారి...
మహబూబ్నగర్ పర్యటనలో మంత్రి కేటీఆర్.. దివిటిపల్లిలో అమరరాజా కంపెనీకి భూమిపూజ మరియు ఐటీ టవర్ ప్రారంభం
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శనివారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటిలో ప్రధానంగా జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి...
దేశంలో తగ్గుతోన్న కరోనా వ్యాప్తి.. 24 గంటల్లో కొత్తగా 2,961 కోవిడ్-19 పాజిటివ్లు, 30వేల దిగువకు యాక్టివ్ కేసులు
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత నెలలో కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడంతో దేశవ్యాప్తంగా కొంత ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కొన్నిరోజుల పాటు వరుసగా 10...
సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారంటూ.. భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్న మాజీ మంత్రి బాలినేని
తనపై సొంత పార్టీ లోని నేతలే దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని, ఎందుకు వారు అలా చేస్తున్నారో తెలియడం లేదని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి వాపోయారు. తన నియోజకవర్గంపై...
ఏపీలో పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను ప్రకటించారు....
రాజమండ్రి పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కుటుంబానికి పరామర్శ
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాజమండ్రిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన తమ పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఇంటికి చేరుకొని ఆమె కుటుంబాన్ని పరామర్శించారు....
రేపే బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవం.. భారత ప్రతినిధిగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హాజరు
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (శనివారం, మే 6, 2023) జరగనున్న ఈ వేడుకకు లండన్ లోని చారిత్రాత్మక వెస్ట్మిన్స్టర్ అబే చర్చి వేదిక కానుంది. ఏడో...
రేపే ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల.. ప్రకటించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు (శనివారం, మే 6, 2023) ఉదయం 11గంటలకు...














































