ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023: సీఎం జగన్ మూడు రోజుల వైజాగ్ పర్యటన, షెడ్యూల్ ఇదే..
నేటినుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కాగా ఏపీ...
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మొదలైన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాలపై ఉత్కంఠ
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లలో గురువారం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్దకు ఈవీఎంలు చేరుకోగా.. ఈ ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్...
ఫిబ్రవరిలో రూ.1,49,577 కోట్ల జీఎస్టీ వసూళ్లు, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 12 శాతం ఎక్కువ
దేశంలో ఫిబ్రవరి నెలలో రూ.1,49,577 కోట్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. 2022 మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 2023 జనవరి,...
ఐరావతం సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో సుహాస్...
ఆవిరి బూరెలు తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్తగా 6 మండలాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 6 మండలాలను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. రాష్ట్రంలోని 6...
టీడీపీ అధికారంలోకి వస్తే విద్యా దీవెనను రద్దు చేసి నేరుగా కాలేజీలకే ఫీజులు చెల్లిస్తాం – నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నెలరోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం యాత్ర తిరుపతిలో కొనసాగుతున్న క్రమంలో యువగళం పాదయాత్రలో భాగంగా ఇర్రంగారిపల్లిలో చంద్రగిరి యువతతో నారా...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడి
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా...
మేడ్చల్లో సీపీఆర్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు
ఇటీవలి కాలంలో గుండె సంబంధిత సమస్యలతో యువత ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. గత శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని ఆరాంగర్ చౌరస్తాలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఒక్కసారిగా గుండెపోటు...
ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో టెస్ట్ ర్యాంకింగ్స్ ను అప్డేట్ చేసింది. ఈ నేపథ్యంలో టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత్ స్పిన్నర్, బౌలింగ్ ఆల్ రౌండర్...














































