వైఎస్ వివేకా హత్య కేసు: భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు, ఈ నెల 12న విచారణకు హాజరుకావాలని...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. దీనిలో భాగంగా ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి తండ్రి...
ప్రధాని నరేంద్ర మోదీతో ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం ఎలక్ట్రానిక్ రంగ దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ ఛైర్మన్ యంగ్ లియూ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా దేశ టెక్ మరియు ఇన్నోవేషన్ ఎకో-సిస్టమ్ సహా పలు...
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు మరో 3 రోజుల పాటు పొడిగింపు: నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోందని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ మహాక్రతువులో...
తిమ్మాపూర్ వెంకన్న ఆలయానికి రూ.7 కోట్లు, బాన్సువాడ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు అందిస్తాం – సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన సతీసమేతంగా బీర్కూరు మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు,...
దిబ్రూగర్ చేరుకొని తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న గంగా విలాస్ క్రూయిజ్, సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
ప్రపంచంలోని అతి పొడవైన రివర్ క్రూయిజ్-ఎంవీ గంగా విలాస్ దిబ్రూగర్ చేరుకుని, తన తొలి ప్రయాణాన్ని పూర్తిచేసుకోవడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్...
దేశంలో కొత్తగా 240 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేట్ ఎంతంటే?
దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 240 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 1, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,86,611...
సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. బీఆర్ఎస్ యూపీ జనరల్ సెక్రటరీ మరియు మహారాష్ట్ర డివిజన్ కోఆర్డినేటర్ల నియామకం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించే క్రమంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఆ...
మళ్ళీ పెరిగిన డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు, ఎంతంటే?
దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి పెరగడంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది. ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డొమెస్టిక్ మరియు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర పెంచుతూ...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ తన ట్విటర్ ద్వారా స్టాలిన్కు శుభాకాంక్షలు తెలుపుతూ...
తెలంగాణలో ఐసెట్-2023 ప్రవేశ పరీక్షషెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే టీఎస్ ఐసెట్-2023 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. 2023 సంవత్సరానికి గానూ ఐసెట్ ప్రవేశ...












































