మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 ప్రారంభం, ఐదు జట్ల కెప్టెన్స్ వీళ్ళే…
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023 ప్రారంభానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటీవలే బీసీసీఐ డబ్ల్యూపీఎల్-2023 షెడ్యూల్ను ప్రకటించగా, డబ్ల్యూపీఎల్ ప్రారంభ ఎడిషన్ 2023, మార్చి 4...
కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకంపై సుప్రీం సంచలన తీర్పు, ఇకపై అలా కుదరదు
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) మరియు ఎన్నికల కమిషనర్ల (ఈసీ)ల నియామకానికి సంబంధించిన ఎంపికపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించింది. ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అంతేకాకుండా...
దేశంలో కొత్తగా 268 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, కర్ణాటక, కేరళలోనే ఎక్కువ
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల నమోదులో కొద్దీ పెరుగుదల కన్పిస్తుంది. గత 24 గంటల్లో మొత్తం 97,266 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 268 మందికి పాజిటివ్ గా...
గతంలో రూ.400 ఉండే గ్యాస్ ధర నేడు రూ.1,100 దాటింది, ఇది పూర్తిగా బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే...
డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను మరోసారి రూ.50 పెంచాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురు, శుక్రవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్ణయించింది. కాగా...
ఏపీలో పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల షెడ్యూలు విడుదల, ఎప్పటినుంచంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ వరకు నిర్వహించనున్నట్టు గత డిసెంబర్ లోనే ఏపీ ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్ ప్రకటించిన...
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అదానీ గ్రూప్ షేర్ల పతనంపై స్వయంగా నిపుణుల కమిటీ ఏర్పాటు
అదానీ-హిండెన్బర్గ్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలి అదానీ గ్రూప్ షేర్లు స్టాక్ మార్కెట్లో భారీగా పతనమైన క్రమంలో దీనిపై లోతుగా అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు స్వయంగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది....
జీ20 విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో గురువారం భారత జీ20 అధ్యక్షతన విదేశాంగ మంత్రుల సెషన్ 1 సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం వీడియో సందేశం...
భూపాలపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్-కాంగ్రెస్ సవాళ్లు-ప్రతిసవాళ్లు, ఎమ్మెల్యే గండ్ర సహా పలువురు నేతల హౌస్ అరెస్ట్
జయశంకర్ భూపాలపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మరియు కాంగ్రెస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి,...
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి జగదీష్ రెడ్డి కీలక సమీక్ష
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి పనులపై బుధవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, గాధరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య,...
మచిలీపట్నం వేదికగా మార్చి 14న జనసేన 10వ ఆవిర్భావ సభ, వారాహి వాహనంలో సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్
మార్చి 14వ తేదీన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నిర్వహించనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్...














































