పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై.. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆగ్రహం, విచారణ చేయాలని కాళోజీ వర్సిటీ వీసీకి...
వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి మృతి ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రీతి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో...
హాథ్ సే హాథ్ జోడో యాత్ర.. సింగరేణి కార్మికులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గేట్ మీటింగ్, సమస్యలపై...
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న 'హాథ్ సే హాథ్ జోడో అభియాన్' పాదయాత్ర ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంగళవారం రేవంత్ రెడ్డి సింగరేణి...
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్ బేగ్ ఏకగ్రీవంగా ఎన్నిక
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా కింద హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్ బేగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా హైదరాబాద్ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలో మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్...
టీఎస్ లాసెట్-2023, టీఎస్ పీజీఎల్సెట్-2023 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని లా కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎల్ఎల్బీ (3 సంవత్సరాల కోర్సు)/ఎల్ఎల్బీ 5 సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులు) ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ లాసెట్-2023, 2 సంవత్సరాల...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా
మద్యం కుంభకోణం కేసులో తన అరెస్టును, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు తీరును సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా...
దేశంలో మరో 169 కరోనా కేసులు నమోదు, యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే?
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తి తగ్గుముఖ స్థాయికి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 28, మంగళవారం ఉదయం 8 గంటల...
మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుండి ప్రారంభం కానున్నాయి. సవరించిన ప్రణాళిక ప్రకారం ఈ సమావేశాలు దాదాపు వారం రోజుల పాటు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాల...
టీఎస్ ఈసెట్-2023 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఈసెట్-2023 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకట రమణ, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి.రవీందర్, ఈసెట్-2023 కన్వీనర్...
‘వైఎస్ఆర్ రైతు భరోసా’ కింద 51.12 లక్షల మందికి రూ. 1,090.76 కోట్ల నగదు పంపిణీ చేసిన సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 28, 2023) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన ‘వైఎస్ఆర్...
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల, మార్చి 23న పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఫిబ్రవరి 27, సోమవారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది....













































