ఏపీలో ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 315 ఎస్సై సివిల్ (మెన్ అండ్ విమెన్) పోస్టులు, 96 రిజర్వ్ ఎస్సై ఏపీఎస్పీ (మెన్) పోస్టులు కలిపి మొత్తం 411 పోస్టులకు ఫిబ్రవరి 19వ తేదీన ప్రిలిమినరీ రాత...
నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న తెలంగాణ బీజేపీ మినీ కోర్ కమిటీ.. తాజా పరిణామాలపై...
తెలంగాణ బీజేపీ మినీ కోర్ కమిటీకి ఢిల్లీ నుంచి పిలు అందింది. ఈ మేరకు వారు మంగళవారం బీజేపీ అగ్రనేత మరియు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇక...
ఏపీలో 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల, మార్చి 23న పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఫిబ్రవరి 27, సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ను విడుదల చేసింది. ఏపీలో ఎమ్మెల్యే కోటా...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని ఖండించిన సీఎం కేసీఆర్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం అరెస్టు చేసిన...
వైజాగ్లో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష, కీలక సూచనలు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (ఏపీజీఐఎస్) ఏర్పాట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పరిశీలించారు....
ఏపీలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిషేధం, దీనిపై పాఠశాల నుంచే విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం – మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్లోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్పై నిషేధం అమలులో ఉందని, దీనిపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సోమవారం ఆయన విజయవాడలో రాష్ట్ర స్థాయి...
మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ, పలు అంశాలపై కీలక చర్చ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల...
నో చెప్పడం నేర్చుకోండి – ప్రముఖ సైకాలజిస్టు డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “నో చెప్పడం నేర్చుకోండి” అనే అంశం గురించి మాట్లాడారు. కొందరు ఎవరు ఏది అడిగినా వెంటనే నో (NO) చెప్పలేరు అని...
నీలో దేవునికి చోటు ఉందా? – పాస్టర్ రాజా హేబెల్ సందేశం
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
రేపు తెనాలిలో పర్యటించనున్న సీఎం జగన్.. ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ కింద రైతులకు నగదు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 28, 2023) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు...














































