నేడు తిమ్మాపూర్ లో శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం కామారెడ్డి జిల్లా, బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లో పర్యటించనున్నారు. తిమ్మాపూర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 26వ తేదీ...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. ఐదుగురికి బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన కేసులో ఐదుగురు నిందితులకు రోస్ ఎవెన్యూలోని కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కుల్దీప్ సింగ్, నరేంద్ర...
మంత్రి పదవులకు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా, ఆమోదించిన సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ లు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. దీంతో వీరి రాజీనామాలను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత,...
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల తేదీలు ఖరారు, ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) తాజాగా గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం...
ప్రాబ్లెమ్ పై పోరాటం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “సమస్య-దాని పరిష్కారం/ప్రాబ్లెమ్ మేనేజ్మెంట్” అనే అంశంపై మాట్లాడారు. ఏదైనా సమస్య వచ్చినపుడు ఏ రకంగా, ఎన్ని విధాలుగా పోరాడాలనేదే ప్రాబ్లెమ్ మేనేజ్మెంట్ అని...
రొయ్యల నిల్వ పచ్చడి తయారీ విధానం ఇదే…
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు, మార్చి 8లోగా దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం
"మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి" పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వారం రోజులు పొడిగించామని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మంగళవారం ఒక...
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత, ఆమె తల్లిదండ్రులకు లేఖ
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి బలవన్మరణం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం డాక్టర్...
గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా 2 వేల మంది ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన మంత్రి...
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 2000 మంది ప్రభుత్వ జూనియర్...
2023 ప్రపంచ కప్ సందర్భంగా.. వాంఖడేలో సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ, కీలక ప్రకటన చేసిన ఎంసీఏ
భారత అభిమానులు ముద్దుగా మాస్టర్ బ్లాస్టర్ అని పిలుచుకునే భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్కు ఒక అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ప్రముఖ వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ యొక్క నిలువెత్తు...














































