ఫిబ్రవరి 27న కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన, శివమొగ్గ విమానాశ్రయానికి ప్రారంభోత్సవం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఫిబ్రవరి 27, సోమవారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11:45 గంటలకు ప్రధాని మోదీ ముందుగా శివమొగ్గ ఎయిర్పోర్ట్ని పరిశీలించి, ఆ తర్వాత ప్రారంభోత్సవం...
ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం.. గ్రూప్ 2, గ్రూప్-3 రిక్రూట్మెంట్ ప్రక్రియలో కొత్త నిబంధనలు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-2 మరియు గ్రూప్-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ ఉద్యోగాలకు పోటీ పడే వారికి కంప్యూటర్ అర్హత...
మాజీ మంత్రి నారాయణ, ఆయన కుమార్తెల నివాసాల్లో రెండోరోజు కొనసాగుతున్న ఏపీ సీఐడీ సోదాలు
ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో ఏపీ సీఐడీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన కుమార్తెల నివాసాల్లో శుక్రవారం నుంచి సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో...
రైతులకు గుడ్ న్యూస్, ఫిబ్రవరి 27న 8 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ 13వ విడత నిధులు...
ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క 13వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 27న కర్ణాటకలోని బెలగావిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా...
రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ప్రధాని మోదీ ఘనస్వాగతం
జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం భారతదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ ముందు స్కోల్జ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో...
దేశంలో కొత్తగా 180 మందికి కరోనా పాజిటివ్, కేసులు ఎక్కడ ఎక్కువంటే?
దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్తగా 200 లోపు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 1,06,126 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 180 మందికి పాజిటివ్ గా...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగార్ధులకు వయోపరిమితి ఐదేళ్లు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ (ఈడబ్ల్యూఎస్) కోటా కింద ఉద్యోగార్ధులకు వయోపరిమితిని ఐదేళ్లు పెంచింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ...
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’, ఏకంగా ఐదు అవార్డులు కైవసం
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రజాదరణ చూరగొన్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్,...
నిమ్స్ లో చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థి ప్రీతిని పరామర్శించిన మంత్రి హరీశ్ రావు
వరంగల్ లో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థి ప్రీతి ప్రస్తుతం పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి...
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు.. నేడు సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేడు మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసుకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్...












































