టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించిన గన్నవరం కోర్టు, సబ్ జైలుకు తరలింపు
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను పోలీసులు గన్నవరం సబ్జైలుకు తరలించారు. పట్టాభిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్టు కేసులు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఉదయం గన్నవరం కోర్టుకు తీసుకొచ్చారు....
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన మూడు యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుదవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మూడు యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు (వీసీ) కలిశారు. ఏపీలో మూడు యూనివర్శిటీలకు కొత్త వైస్ చాన్స్లర్లు నియమిస్తూ...
ఇకపై సాయంత్రం 5 గంటల వరకు స్టాక్ మార్కెట్లు.. త్వరలో ప్రకటించనున్న మార్కెట్ రెగ్యులేటర్ సెబీ?
దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ పని గంటలు పెరగునున్నాయి. ఇకపై సాయంత్రం 5 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగేలా మార్కెట్ రెగ్యులేటర్ 'సెబీ' ఈ మేరకు యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా...
ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ.. ఢిల్లీ మేయర్ పీఠం దక్కించుకున్న ‘ఆప్’, 34 ఓట్లతో బీజేపీపై ఘనవిజయం
గత రెండు నెలలుగా ఢిల్లీ మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై ఘనవిజయం సాధించింది. ఈ మేరకు...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్షిప్ దక్కించుకున్న టాటా గ్రూప్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ ఎడిషన్ 2023, మార్చి 4వ తేదీ నుండి 26వ తేదీ వరకు ముంబయిలో జరగనున్న విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్-2023 వేలం ఫిబ్రవరి 13న ముగియడంతో భారత...
కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. దుబాయ్ ఓపెన్తో ముగిసిన కెరీర్
భారత టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా 36 ఏళ్ల వయస్సులో తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు ముగింపు పలికింది. ఈ మేరకు ఆమె మంగళవారం దుబాయ్ ఓపెన్లో భాగంగా జరిగిన టెన్నిస్...
దేశంలో కొత్తగా 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 22, బుధవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం...
మనీశ్ సిసోడియాకు మరో షాక్, స్నూపింగ్ ఆరోపణలపై సీబీఐ విచారణకు కేంద్ర హోంశాఖ అనుమతి
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు మరో షాక్ తగిలింది. ప్రత్యేకంగా రూపొందించిన ఫీడ్బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ) ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై స్నూపింగ్ ఆరోపణలకు సంబంధించి...
‘వైఎస్ఆర్ లా నేస్తం’ పథకం కింద 2,011 మంది జూనియర్ అడ్వకేట్లకు రూ.1,00,55,000 పంపిణీ చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లోని న్యాయవాదులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, లా డిగ్రీ అందుకున్నాక మొదటి మూడేళ్లపాటు న్యాయవాదిగా స్థిరపడేందుకు 'వైఎస్ఆర్ లా నేస్తం' పథకం వారికి తోడుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023లో భాగంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ రెండవ...












































