టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఒడిశా-తెలంగాణ మధ్య సర్వీసుల ఏర్పాటు, ఓఎస్ఆర్టీసీతో కుదిరిన ఒప్పందం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా, ఒడిశా రాష్ట్రానికి 10 బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్,...
నగరాలు, పట్టణాల్లో గ్రీనరీ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత – సీఎస్ శాంతి కుమారి
గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అర్బన్ పార్కుల ఏర్పాటు, గ్రీనరీ గణనీయంగా పెరిగిందని, ఇదే మాదిరిగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలలోనూ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ...
క్రియాశీలక కార్యకర్తల బీమా నిమిత్తం రూ.కోటి విరాళం అందజేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. బుధవారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రూ.కోటి చెక్కును పార్టీ...
మసూద సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో సాయి కిరణ్ దర్శకత్వం...
తండ్రికి పిల్లలను చూసే హక్కు లేదా? – న్యాయవాది రమ్య విశ్లేషణ
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన...
జీహెఛ్ఎంసీ, నగర పరిసర మున్సిపాలిటీల్లో వీధి కుక్కల బెడద నివారణకై యుద్దప్రతిపాదికన చర్యలు: అరవింద్ కుమార్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెఛ్ఎంసీ), నగర పరిసర మున్సిపాలిటీల పరిధిల్లో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్దప్రాతిపథికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మున్సిపల్...
గన్నవరం ఘటన నేపథ్యంలో.. ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. గన్నవరం ఘటన నేపథ్యంలో ఈ లేఖ రాసిన ఆయన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక,...
సంసద్ రత్న అవార్డులు-2023 అందుకోనున్న సహచర ఎంపీలకు ప్రధాని మోదీ అభినందనలు
సంసద్ రత్న అవార్డులు-2023 అందుకోనున్న సహచర ఎంపీలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన ట్వీట్ కు స్పందిస్తూ ప్రధాని మోదీ...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హైదరాబాద్లో మొక్కలు నాటిన నటి కంగనా రనౌత్, అభినందించిన ఎంపీ సంతోష్
ప్రముఖ నటి కంగనా రనౌత్కు తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆమె గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హైదరాబాద్లో బుధవారం మొక్కలు నాటారు. నగరంలోని శంషాబాద్ పంచవటి...
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు...













































