టేస్టీ టమాటో చట్నీ తయారు చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన.. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలకు 3,800 ప్రత్యేక బస్సులు
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) కీలక ప్రకటన చేసింది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 18 మరియు 19 తేదీల్లో ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ప్రకటించింది. భక్తుల సౌకర్యార్ధం రాష్ట్రవ్యాప్తంగా...
ఐపీఎల్-2023 షెడ్యూల్ విడుదల, మార్చి 31న తోలి మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023/ఐపీఎల్ 16వ సీజన్ నిర్వహణకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లతో సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ శుక్రవారం విడుదల...
తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరుపై కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర మంత్రులుఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని, అది కూడా ఒకే విషయాన్ని ముగ్గురు మంత్రులు వేర్వేరుగా చెబుతున్నారని తెలిపారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి...
తెలంగాణ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
ఇండియా-ఆస్ట్రేలియా 2వ టెస్టు: పలు రికార్డులు సాధించిన భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా తలపడుతోంది. టీమిండియా కీలక ఆటగాడు,...
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం పొందిన ప్రతిభావంతులకు ప్రధాని మోదీ అభినందనలు
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం పొందిన ప్రతిభావంతులైన యువకులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సంగీత నాటక అకాడమీ చేసిన ట్వీట్కు ప్రధాని మోదీ స్పందిస్తూ, "ఉస్తాద్ బిస్మిల్లా...
ఎన్టీఆర్, వైఎస్ఆర్లపై బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలు.. స్పందించిన మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మరో వివాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై సంచలన ఆరోపణలు చేస్తూ రాజీనామా...
యూట్యూబ్ కొత్త సీఈవోగా ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ నియామకం
దిగ్గజ గ్లోబల్ ఆన్లైన్ వీడియో షేరింగ్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'యూట్యూబ్' యొక్క కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన/ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ నియమితులయ్యారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, అడోబ్,...
ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం.. భారత్లో రెండు ట్విట్టర్ ఆఫీస్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సిబ్బందికి...
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్ అధిపతి ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్లోని మూడు ట్విట్టర్ ఆఫీస్ల్లో రెండింటిని మూసివేయాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు ఢిల్లీ, ముంబై నగరాలలోని ఆఫీసులు...














































