దేశంలో 1,862కి చేరిన యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేట్ ఎంతంటే?
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 156 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 17, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల...
విద్యార్థులకు ఎన్నో లక్ష్యాలు ఉంటాయి, సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు – పెద్దాపురం పర్యటనలో చంద్రబాబు
విద్యార్థులకు ఎన్నో లక్ష్యాలు ఉంటాయని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన మూడు రోజుల తూర్పు...
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు, థ్రిల్ సిటీలో ఘనంగా వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నగరంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో అనేకచోట్ల పలు సేవా కార్యక్రమాలు మరియు వివిధ సాంస్కృతిక...
తెలంగాణ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కీలక నిర్ణయం.. పదవికి రాజీనామా, బోర్డు ఆమోదం
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు చేతన్ శర్మ తన రాజీనామా లేఖను బీసీసీఐ సెక్రటరీ జై...
తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చిన రైతుబాంధవుడు, సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చిన రైతుబాంధవుడు...
తెలంగాణలో ముగిసిన గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ, 783 పోస్టులకు ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేశారంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16, గురువారంతో ముగిసింది. 783 గ్రూప్-2 పోస్టులకు గానూ మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్...
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ
సీనియర్ నేత, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ వైఎస్సార్సీపీలో చేరారు. గురువారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం...
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, పండితుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కలిశారు. ఇటీవలే టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: భారత్, ఆస్టేలియా మధ్య రేపే రెండో టెస్టు.. 100వ మ్యాచ్ ఆడతున్న ఛటేశ్వర్ పుజారా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 17, 2023) నుంచి భారత్, ఆస్టేలియా మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. నాగ్పూర్లో జరిగిన తొలి టెస్టులో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన...














































