ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. కాగా గత రాత్రి భీమవరంలో జరిగిన ఓ వివాహ వేడుకకు...
ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం.. పార్టీ నేతలతో ఉద్ధవ్ ఠాక్రే కీలక...
కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇచ్చింది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి శివసేన పార్టీ పేరు మరియు ఎన్నికల గుర్తును కేటాయిస్తూ నిర్ణయం వెల్లడించింది....
ప్రజలందరికీ మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
దేశవ్యాప్తంగా శనివారం అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రధాన ఆలయాల్లో మహా శివరాత్రి వేడుకలు...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్: ఆర్సీబీ మహిళా జట్టు కెప్టెన్గా స్మృతి మంధాన.. ప్రకటించిన విరాట్ కోహ్లీ, ఫా డుప్లెసిస్
మరికొన్ని రోజుల్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదలవనున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. తమ మహిళల జట్టుకు భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి...
రాష్ట్ర, దేశ ప్రజలకు మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. హిందువులు మహా శివరాత్రి రోజున విశేష భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ...
మహా శివరాత్రి స్పెషల్: శివుడికి ఎలా పూజ చేయాలి? – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
టీడీపీ అధినేత చంద్రబాబు అనపర్తి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష నేతల పర్యటనల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా మరోసారి ఉద్రిక్త వాతావరణం...
దేశ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
దేశ వ్యాప్తంగా శనివారం శైవక్షేత్రాలు శివరాత్రి శోభతో వెలిగిపోతున్నాయి. శివనామ స్మరణతో మార్మోగిపోతున్నాయి. శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఈ ఉదయం నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో...
గృహనిర్మాణ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం గృహ నిర్మాణశాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం, కాలనీల్లో మౌలిక సదుపాయాలు, టిడ్కో ఇళ్లు సహా పలు అంశాలపై సమీక్షించారు....
మతిమరుపు భర్త వలన ఎలాంటి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది? – సునయన
“Mee Sunaina” యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ నటి, టీవీ హోస్ట్, యూట్యూబర్, ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమన్...














































