ప్రముఖ నటుడు అర్జున్ చెన్నైలో నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత, ప్రత్యేక పూజలు
ప్రముఖ దక్షిణాది నటుడు అర్జున్ సర్జా చెన్నైలో నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని తెలంగాణ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు...
ముంబయి-సోలాపూర్, ముంబయి-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద ముంబయి-సోలాపూర్, ముంబయి-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని...
ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పీహెచ్డీ, బ్రోచర్ విడుదల చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్ శివారు ములుగులో నెలకొల్పిన అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో (ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) పీహెచ్ డీ (Ph.D) కార్యక్రమం మొదలైంది. దీనికి సంబంధించిన బ్రోచర్ ను రాష్ట్ర అటవీ,...
పలు కులాలను ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన నేతలు
వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, ఖాయితీ లంబాడాలు, మాలి సహా బేదర్, కిరాతక, నిషాది, భాట్ మధురాలు, చమర్ మధురాలు, చుండువాల్లు, తలయారి కులాలను ఎస్టీల్లో చేర్చాలన్న అసెంబ్లీ తీర్మానం నేపథ్యంలో పలువురు...
మేం అధికారంలోకి వస్తే కొత్త సచివాలయంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మార్పులు చేస్తాం – బండి సంజయ్
తెలంగాణలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ప్రజా గోస-బీజేపీ భరోసా' పేరుతో శుక్రవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్...
ఈ నెలాఖరుకు పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తాం, దళితబంధు తరహాలో గిరిజన బంధు అందిస్తాం – సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని గిరిజనులకు ఆయన శుభవార్త చెప్పారు. శుక్రవారం శాసనసభలో సీఎం కేసీఆర్ గిరిజనుల అంశంపై ప్రసంగిస్తూ...
శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం
ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్...
దేశంలోనే తొలి అంతర్జాతీయ ఫార్ములా-ఈ రేస్కు హైదరాబాద్ సిద్ధం.. నేడు ప్రీ ప్రాక్టీస్, రేపు ప్రధాన రేస్
దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేస్కు హైదరాబాద్ సిద్ధమైంది. ఈ క్రమంలో శనివారం ప్రధాన రేస్ జరుగనుండగా.. శుక్రవారం ప్రీ ప్రాక్టీస్ రేస్ను నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రీ...
దేశంలో యాక్టీవ్ కరోనా కేసుల సంఖ్య 1797, గత 24 గంటల్లో కొత్త కేసులు ఎన్నంటే?
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 10, శుక్రవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం...
సమతా కుంభ్-2023: సమతామూర్తి సన్నిధిలో అంగరంగవైభవంగా డోలోత్సవం, తెప్పోత్సవం
ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2న ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి...















































