బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: నాగ్పూర్ టెస్టులో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ రికార్డు సెంచరీ, ఆధిక్యం దిశగా భారత్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో ఆస్ట్రేలియాతో మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య భారత్ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో రెండోరోజైన శుక్రవారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద 4,536 మందికి రూ.38.18 కోట్లు పంపిణీ చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు మరియు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన ఆడ పిల్లల వివాహ ఖర్చుల నిమిత్తం ఆయా కుటుంబాలకు సాయమందించేందుకు వైఎస్ జగన్ మోహన్...
నేడు హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు (ఫిబ్రవరి 10, శుక్రవారం) రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 10.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్న అమిత్ షాకు గవర్నర్, డీజీపీ, పలువురు...
నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్, ప్రయోగం సక్సెస్.. ప్రకటించిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) యొక్క కొత్త రాకెట్ ఎస్ఎస్ఎల్వీ-డీ2 శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుండి నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగించిన కొద్దిసేపటికే మూడు ఉపగ్రహాలను విజయవంతంగా అనుకున్న కక్ష్యలోకి ప్రవేశపెట్టింది....
ప్రజా గోస-బీజేపీ భరోసా: నేటి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్
తెలంగాణ బీజేపీ మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి (ఫిబ్రవరి 10, శుక్రవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించనుంది....
హుస్సేన్ సాగర్లో ఫ్లోటింగ్ మ్యూజిక్ ఫౌంటెన్ను ప్రారంభించిన మంత్రులు తలసాని, మహమూద్ అలీ
హైదరాబాద్ మహా నగరంలో మరోక ప్రత్యేక ఆకర్షణ అందుబాటులోకి వచ్చింది. నగర ప్రజలకు, పర్యటకులకు మరింత ఆహ్లదం కలిగించేలా నగరంలోని లుంబినీ పార్క్ సమీపంలో హుస్సేన్సాగర్ లో ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్ ప్రారంభమైంది....
మంత్రి కేటీఆర్ సమక్షంలో మహీంద్రా గ్రూప్ ఒప్పందం, రూ.1,000 కోట్లతో ఈవీ ప్లాంట్.. పాల్గొన్న సినీ నటుడు రామ్చరణ్
దేశీయ ఆటో రంగంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మెదక్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయబోతోంది. దీనిలో భాగంగా మహీంద్రా గ్రూప్ జిల్లాలోని జహీరాబాద్లో ప్రస్తుత తయారీ...
ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో ఒడిశాలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు, ఎల్లుండి (ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో) ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా...
ఓ ప్రపంచ జీనియస్ విషాద గాథ – యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
కేంద్రబడ్జెట్ 2023-24లో ఆరోగ్య రంగ కార్యక్రమాలు, కేటాయింపులుపై గవర్నర్ తమిళిసై అధ్యక్షతన చర్చ
కేంద్ర బడ్జెట్-2023లో ఆరోగ్య సంరక్షణ రంగానికి చేసిన భారీ కేటాయింపులు దేశంలో సుస్థిరమైన ఆరోగ్య సంరక్షణ (హెల్త్ కేర్) రంగాన్ని రూపొందించడంలో సహాయపడతాయని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ విశ్వాసం...














































