తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అలాగే తదుపరి రోజు ఫిబ్రవరి 12న ఆదివారం మండలిలో డిప్యూటీ చైర్మన్...
తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం షెడ్యూల్ ను విడుదల చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా కింద హైదరాబాద్ స్థానానికి ఎన్నికలు...
దేశంలో కొత్తగా 109 కరోనా కేసులు నమోదు, యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే?
దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 109 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,83,748కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ (28), కర్ణాటక (25),...
ఏపీలో పలు స్థానిక సంస్థల, పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు స్థానిక సంస్థల, పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: నేడు టెస్ట్ అరంగేట్రం చేసిన కేఎస్ భరత్.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
భారత క్రికెట్ జట్టులోకి ఆంధ్రా ఆటగాడు కోన శ్రీకర్ భరత్ అరంగేట్రం చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా...
టర్కీ,సిరియా భూకంపం: 15,000 దాటిన మృతుల సంఖ్య , శిథిలాల కింద కొనసాగుతున్న అన్వేషణ
టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఇప్పటివరకు ఈ భూప్రళయంలో మృతి చెందిన వారి సంఖ్య 15,000 దాటింది. సోమవారం నాటి భూకంపం కారణంగా టర్కీలో 12,391...
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 7న జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభ వేదిక నుంచి కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం...
హైదరాబాద్ ఈ-మోటార్ షో 2023 ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం మాదాపూర్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్లో భాగంగా ఏర్పాటు చేసిన 'హైదరాబాద్ ఈ-మోటార్ షో 2023'ని...
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం, ఏడుగురు కార్మికులు దుర్మరణం
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్లోకి దిగిన ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. జిల్లాలోని పెద్దాపురం మండలం జి.రాగంపేటలో అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది....
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని మోదీ, పలు కీలక అంశాలపై చర్చ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే పలు...















































