తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ కీలక భేటీ
ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం భవనం ప్రారంభోత్సవం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ...
జగనన్న గోరుముద్దలో మరో న్యూట్రియెంట్ రాగిజావను చేర్చిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు 'జగనన్న గోరుముద్ద' పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగనన్న గోరుముద్దకు సంబంధించి...
ఏపీ రాజధాని అమరావతే అని కేంద్రం స్పష్టం చేసింది, ఇప్పటికైనా సీఎం జగన్ తన నిర్ణయం మార్చుకోవాలి –...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని కేంద్రం పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ అంశంపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. దీనిపై గురువారం ఆయన మీడియా...
రేపు ఇస్రో ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎల్వీ-డీ2 ప్రయోగం.. రోదసిలోకి దూసుకెళ్లనున్న 3 ఉపగ్రహాలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ మూడు చిన్న ఉపగ్రహాలతో రోదసిలోకి దూసుకెళ్లనుంది. ఈ సందర్భంగా రేపు సతీష్ ధవన్...
కాకినాడ జిల్లా జి.రాగంపేటలో జరిగిన ప్రమాదంలో కార్మికుల దుర్మరణం విచారకరం: పవన్ కళ్యాణ్
కాకినాడ జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలోని జి.రాగంపేటలో గల అంబటి సుబ్బన్న అండ్ కో ఆయిల్స్ పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలవ్వడం విచారకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు....
రాజ్యసభలో అదానీ అంశంపై విపక్షాల రగడ.. వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు, ప్రధాని మోదీ స్ట్రాంగ్ కౌంటర్
ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటినుండీ ఉభయసభలలో హీటు పుట్టిస్తున్న హిండెన్బర్గ్-అదానీ వివాదం గురువారం కూడా కొనసాగింది. ఈ క్రమంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి పార్లమెంట్లో ధన్యవాద తీర్మానానికి...
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, అష్టావధాని అష్టకాల నృసింహరామశర్మ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ సాహితీ వేత్త, ఆధ్యాత్మిక వేత్త, అష్టావధాని అష్టకాల నృసింహరామశర్మ (80) మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆధ్యాత్మిక, సాహితీ వేత్తగా ఆయా రంగాలకు అష్టకాల...
సింగరేణిని ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్రను భగ్నం చేస్తాం – శాసనసభలో మంత్రి కేటీఆర్
సింగరేణిని ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్రను భగ్నం చేస్తామని, వారి ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. శాసనసభలో జరుగుతున్న బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా ఆయన పాల్గొని...
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అలాగే తదుపరి రోజు ఫిబ్రవరి 12న ఆదివారం మండలిలో డిప్యూటీ చైర్మన్...
తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం షెడ్యూల్ ను విడుదల చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా కింద హైదరాబాద్ స్థానానికి ఎన్నికలు...













































