కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం, ఏడుగురు కార్మికులు దుర్మరణం
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్లోకి దిగిన ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. జిల్లాలోని పెద్దాపురం మండలం జి.రాగంపేటలో అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది....
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని మోదీ, పలు కీలక అంశాలపై చర్చ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే పలు...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: శాసనసభలో నేటినుంచి మూడు రోజులపాటు బడ్జెట్ పద్దులపై చర్చ, ప్రశ్నోత్తరాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నాలుగోరోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేటినించి మూడు రోజులపాటు శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ ప్రారంభమవుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై సభలో జరుగనున్న చర్చలో సభ్యులు...
రేపటినుంచే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలక సమరం
నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రేపటినుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గురువారం నాగ్పూర్లో తొలి టెస్టు జరుగనుంది. జూన్ లో జరుగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్...
ఫిబ్రవరి 10న ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఫిబ్రవరి 10, శుక్రవారం) ఉత్తర్ ప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు లక్నో...
కాంతారా సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో రిషబ్ శెట్టి దర్శకత్వం...
రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసులు ఉంటే?, సుప్రీంకోర్టు కొత్త రూల్స్ ఏంటి? – న్యాయవాది రమ్య విశ్లేషణ
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన...
ఇంటర్ పరీక్షలు-2023పై ఇంటర్మీడియట్ బోర్డు-టీసాట్ ప్రత్యేక అవగాహన పాఠ్యాంశాలు
తెలంగాణలోని ఇంటర్మీడియట్ కళాశాలల విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు అందించే ప్రత్యేక ప్రత్యక్ష అవగాహన పాఠ్యాంశాలను ఫిబ్రవరి 9, గురువారం నుండి ప్రసారం చేయనున్నట్టు టీ-సాట్ సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి బుధవారం ఒక...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు (ఫిబ్రవరి 8, బుధవారం) ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక...
ఎస్సై, కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో టీఎస్ఎల్పీఆర్బీ కీలక నిర్ణయం, ఆ అభ్యర్థులకు మరోక అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ నియామక ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) బుధవారం మరో కీలక ప్రకటన విడుదల చేసింది....















































