ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 వేలం: 409 మందితో తుదిజాబితా విడుదల, ఫిబ్రవరి 13న ముంబయిలో వేలం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లతో సిద్దమవుతుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ 2023, మార్చి 4 నుండి...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: కొనసాగుతున్న బడ్జెట్పై చర్చ, నేడు సమాధానమివ్వనున్న మంత్రి హరీష్ రావు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు బుధవారం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు శాసనసభ, శాసన మండలి ఉభయ సభల్లో బడ్జెట్పై సాధారణ చర్చ చేపట్టారు. ఇక దీని తర్వాత రాష్ట్ర ఆర్ధిక...
సమతా కుంభ్-2023: సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 11న విశ్వశాంతి విరాట్ గీతా పారాయణం
హైదరాబాద్ నగరశివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్ర ప్రాంగణంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీశ్రీశ్రీ త్రిదండి...
ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు పెంపు, పెరగనున్న లోన్ ఈఎంఐలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ...
పాతబస్తీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
పాతబస్తీ/ఓల్డ్ సిటీ అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో జరిగిన ఈ...
హాథ్ సే హాథ్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో ప్రజలకు చేరువయ్యే ప్రణాళికలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే....
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యే సండ్ర భేటీ, ఖమ్మంలో జాతీయ రహదారులపై వినతి పత్రం
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మంగళవారం ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర రావు, బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర...
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. విశాఖ రాజధాని, అసెంబ్లీ సమావేశాలు సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్న...
బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్ లోని కేబినెట్ మీటింగ్ హల్ లో ఈరోజు ఉదయం 11గంటలకు మంత్రివర్గం...
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో శుభ్ మన్ గిల్, మహమ్మద్ సిరాజ్
అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) “ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డు అందిస్తున్న సంగతి తెలిసిందే. మెన్ మరియు ఉమెన్ క్రికెటర్ల...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్
తెలంగాణలోని అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్...














































