రేపు అస్సాంలో ప్రపంచ శాంతి కోసం జరిగే కృష్ణగురు ఏకనామ్ అఖండ కీర్తనలో పాల్గొననున్న పీఎం మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 3, శుక్రవారం) సాయంత్రం 4.30 గంటలకు అస్సాంలోని బార్పేటలోని కృష్ణగురు సేవాశ్రమంలో ప్రపంచ శాంతి కోసం జరిగే కృష్ణగురు ఏకనామ్ అఖండ కీర్తనలో వీడియో...
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం యత్నం – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) అమలుపై బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి...
ఓషో గురించి తెలియని నిజాలు – యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
కంటి వెలుగు వైద్య బృందాన్ని అభినందించిన సీఎస్ శాంతికుమారి
గత పది రోజుల నుండి బీఆర్కేఆర్ భవన్ లోని సచివాలయ అధికారులకు, ఉద్యోగులకు నిర్వహించిన కంటి వెలుగు ప్రత్యేక వైద్య శిబిరంలో పాల్గొన్న నేత్ర వైద్యులు, వైద్య సిబందిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ...
సీఎం జగన్ కీలక నిర్ణయం.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నియామకం
ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీకి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఆదాల...
ఆనం రాంనారాయణ రెడ్డి ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ డిమాండ్
వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన చెందటం చూస్తుంటే రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు....
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ రెండో చార్జిషీట్.. సీఎం కేజ్రీవాల్, ఏపీ ఎంపీ మాగుంట సహా ఐదుగురు పేర్లు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండో ఛార్జ్షీటు దాఖలు చేసింది. ఇక ఈ ఛార్జ్షీటులో పలువురు ప్రముఖుల పేర్లు ఉండటం...
తెలంగాణ సీఎస్ శాంతికుమారితో నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ప్రతినిధి బృందం సమావేశం
నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (జాతీయ రక్షణ కళాశాల) ప్రతినిధి బృందం గురువారం బీఆర్కేఆర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారితో సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ,...
జగన్ సర్కార్ అన్ని సంక్షేమ పథకాల్లో మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తోంది, వారు లేకుండా వైసీపీ లేదు – సజ్జల...
జగన్ సర్కార్ అన్ని సంక్షేమ పథకాల్లో మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తోందని, అలాగే వారికోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి....
యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత.. ప్రచార వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, నారా లోకేష్ ఆగ్రహం
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం పలమనేరు నియోజవర్గంలో లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర కొనసాగుతున్న...















































